English | Telugu
విశాఖ శారదాపీఠంలో శంకర జయంతి వేడుకలు భక్తి ప్రవత్తులతో సాగాయి. జగద్గురు ఆదిశంకరాచార్యుని జయంతిని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర తమ స్వహస్తాలతో నిర్వహించారు.
కరోనా లాక్డౌన్ కారణంగా పంట దిగుబడులను విక్రయించుకోలేక అవస్థలు పడుతున్న అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ లో పాజిటివ్ కేసులు 1,177 కి చేరాయి. నిన్న ఒక్కరోజులో 80 పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. కర్నూల్, గుంటూరు, కృష్ణా జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.
దేశాన్ని కాపాడటంలో ప్రతీ వ్యక్తి భాగస్వామ్యులు కావాలని మంత్రి హరీష్రావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తండ్రిలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు...
కృష్ణ జిల్లా దివిసీమవాసులకు కొత్త ఆందోళన మొదలైంది. తమిళనాడు నుంచి నాలుగు బోట్లలో 90మందికి పైగా అక్రమ మార్గంలో నాగాయలంక మండలం ఎదురుమొండి దీవులకు చెఱుకున్నారని...
కరోనా సమయంలో మనవాళ్ళు అమెరికాలో చిక్కుకుపోయారు, విమానంలో తెస్తున్నాం. దుబాయిలో చిక్కుకుపోయారు.
కరోనా మహమ్మారి వికృతరూపం ప్రదర్శిస్తోంది. డెడ్లీ వైరస్ దెబ్బకు ప్రజలు ప్రత్యేకంగా, పరోక్షం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
కరోనా వైరస్కి ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. దీంతో సోషల్ డిస్టెన్స్, మాస్క్ ధరించడం, లాక్డౌన్, ఇమ్యునిటీ శక్తిని పెంచుకోవడమే ఆ కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టడానికి...
విజయవాడ సెంటర్లో జబ్బలు చరుచుకొని చాలెంజ్లు విసురుకునే సమయం కాదు. పింఛను, రేషను కావాలంటే ‘మా పిల్లలకు ఇంగ్లీష్ మీడియం కావాలి’ అంటూ...
సీఎం నిర్లక్ష్యం వల్లే కరోనా విజృంభిస్తోందని జనసేన ఆరోపించింది. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో ఉన్న కృష్ణలంక కరోనాకు కేరాఫ్ అడ్రస్గా మారింది.
హంగ్కాంగ్కు చెందిన HKSTV చానెల్ వైస్ డైరెక్టర్ చెప్పిన వివరాల ప్రకారం.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ చనిపోయారని వెల్లడించారు.
రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దమ్ముంటే కర్నూలు వెళ్లాలని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సవాలు విసిరారు.
ప్రపంచంలోని శాస్త్రజ్ఞులంతా కూడగట్టుకుని కరోనా మహమ్మారి పీడ వదిలించేందుకు మందో మాకో కనిపెట్టే మహాయజ్ఞంలో తలమునకలై ఉండగా ఈ రక్కసిపై భారత్ మరో అస్త్రాన్ని సంధించింది..
ఈ రోజు ఆది శంకరుల జయంతి. సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు.