English | Telugu
జలం ఉన్నచోటే సంస్కృతి, నాగరికత జనిస్తాయని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
కోవిడ్ –19 నివారణా చర్యలపై సీఎం వైయస్.జగన్ సమీక్ష. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ హాజరు...
కరోనా కాలంలో ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి చంద్రబాబు పారిపోయారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు.
ఫిబ్రవరి నుండి ప్రతి ఉదయం, ఇజ్రాయెల్ అరబ్ వైద్యురాలు ఖితం హుస్సేన్ తెల్లవారుజామునే మేల్కొని కరోనా వైరస్ పై ఇజ్రాయిల్ చేస్తున్న పోరాటంలో పాల్గొనటానికి ఉద్యోగానికి వెళ్తారు.
విశ్వవేదికపై తెలుగు కవిత కీర్తిపతాకను ఎగురవేసిన మహాకవి శ్రీశ్రీ జయంతి నేడు. కవిత్వానికి ఉండే శక్తి ప్రపంచాన్ని కదిలించగలదని, సమాజ హితానికి తోడ్పడగలదని శ్రీశ్రీ...
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది.. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1400 దాటేసింది..
బాలీవుడ్ నటుడు రిషి కపూర్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 1300 దాటింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు కరోనా పేషెంట్ల మెను మారింది.
రిజర్వు బ్యాంకు ఇటీవల ఉద్దేశపూర్వకంగా ఋణాలు ఎగవేత దారులకు ఊరట కలిగిస్తూ రూ 68 వేల 607 కోట్ల ఋణాలు రద్దుచేసింది.
ఆంధ్రప్రదేశ్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఈ ఏప్రిల్ 30- గురువారం నాడు పదవీ విరమణ చేశారు. నవంబర్ 6వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి మానవ వనరుల అభివృద్ధికి బదిలీ..
భారత ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని కార్యాలయం ట్విటర్ ఖాతాలను వైట్హౌజ్ అన్ఫాలో చేసింది. అమెరికాలోని భారత దౌత్యకార్యాలయం ఖాతానూ అనుసరించడం మానేసింది. ఇందుకు గల...
కరోనా మహమ్మారి తో ప్రజలు విలవిలాడుతుంటే అధికార వైసీపీ గుండాలు అభివృద్ధి శిలాఫలకాలును ధ్వంసం చేస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారని...
కుప్పంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు టీడీపీ వాళ్లు చేసింది ఏంటి? దాని వల్ల కరోనా రాదా?...
కరోనా కల్లోలాన్ని అంచనా వేసేందుకు.. ఇప్పటికే తెలంగాణ సహా ఆరు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం, త్వరలో ఆంధ్రప్రదేశ్కు వెళ్లనుంది.
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న మన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, విద్యార్థులు తదితరులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు...