English | Telugu
వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు పేరు మీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం బస్తాను ప్రచారం కోసం వాలంటీర్ల చేతుల మీదుగా...
భారత దేశం లో వ్యాపారాలు ఎక్కడికక్కడ నిలిపోయాయి. ప్రభుత్వానికి రాబడి తగ్గి ఖజానా నిండుకుంటోంది.
ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా గత 24 గంటల్లో 6,768 శాంపిల్స్ పరీక్షించగా వాటిలో 81 కేసులు కరోనా పాజిటివ్గా తేలాయి.
ఏపీలో కరోనా నేపథ్యంలో అర్ధాంతరంగా వాయిదా పడిన స్ధానిక ఎన్నికల పోరులో ఎలాగైనా గెలవాలన్న పట్టుదల ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను లాక్ డౌన్ లోనూ రోడ్లపై పరుగులు పెట్టిస్తోంది.
కోవిడ్ 19 వాక్సిన్ దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసేందుకు సిద్ధమవుతోంది.ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం మొన్న హ్యూమన్ ట్రయల్ ప్రారంభించిన...
రెండు జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసినట్టు రెండు జిల్లాల పోలీసులు ప్రకటించారు.
కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి తో సహా మా ఇంట్లో ఆరుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది...
అగ్రరాజ్యం లో మొత్తం మృతుల సంఖ్య 53,928 కాగా, మొత్తం కేసుల సంఖ్య 9,56,375 కు చేరుకుంది.
భక్తులకు దర్శనాలు ఆపేసి ఇప్పటికి నలభై ఐదు రోజులు అయిందనీ, ప్రతి నెలా వచ్చే ఆదాయం సుమారు రూ.150- రూ.175 కోట్లు కాగా, ప్రస్తుత పరిస్థితులతో ఆదాయ వనరులకు లోటు ఏర్పడిందని...
పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులంతా, సామాజిక దూరాన్ని పాటిస్తూ, ప్రార్థనలను ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు.
విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడ మరియు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 km ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్న కారణంగా...
కరోనా వైరస్ కేసులను దాచవద్దని, కేసులు అధికంగా నమోదైనా ఆందోళన చెందవద్దని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ విజ్ఞప్తి చేశారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో మే మొదటివారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, కోస్తాంధ్ర లో పలుచోట్ల పిడుగులతో కూడిన...
ఏప్రిల్ నెల జీతాల చెల్లింపుకు ఉత్తర్వులు జారీ చేస్తూ - ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖ జి.ఓ. నెంబర్ 37 విడుదల చేసింది.
మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే మీమ్స్...