English | Telugu
కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. సోమవారం ఉదయం నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 వేల మార్క్ని దాటేసింది. తాజా వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా.. ..పాజిటివ్ కేసులు నమోదవ్వగా..
బార్బర్ షాపులకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. అయితే కటింగ్ చేయించుకోవడానికి వెళ్లే ముందు ఒక సారి ఆలోచించుకొని వెళ్ళండి. ఎందుకంటే ఒకే టవల్ వాడి 12 మందికి కటింగ్ చేశాడట. అయితే అందులో ఆరుగురికి పాజిటివ్ తేలింది...
లాక్డౌన్ సందర్భంగాఏపీ, చెన్నై ఆయా రాష్ట్రాలు.. సరిహద్దులను మూసివేశాయి. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తున్న సూచనలతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.. అయితే, తమిళనాడు అధికారులు చేసిన పని ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది...
జిహెచ్ ఎంసి పరిధిలోని నేరేడ్మెట్, హెచ్బీకాలనీ, అమీర్పేట, యాచారం, నల్లకుంట ప్రాంతాల్లో కరోనా ఎలా పాకింది. దీనికి సంబంధించిన లింకులు ఇంకా అంతు పట్టలేదు. తాజాగా కేసుల లింకులు గుర్తించేందుకు అధికారులు...
కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న ప్రధాని బోరిస్ జాన్సన్ తిరిగి విధులకు హాజరయ్యేందుకు ప్రధానమంత్రి కార్యాలయ్యానికి వచ్చారు. ఆసుపత్రి నుంచి డాశ్చార్జి అయిన రెండు వారాల తర్వాత తిరిగి తన అధికారిక విధుల్లో బోరిస్ పాల్గొన్నారు....
పాజిటివ్ రాకపోయినా ఆ చిన్నారి తల్లితో పాటు ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. తల్లి, పెద్దమ్మకు కరోనా పాజిటివ్ రావడంతో 18 రోజుల పాటు ఐసోలేషన్ గదిలో ఉండాల్సి వచ్చింది ఆ చిన్నారికి. వైద్యులు తీసుకున్న జాగ్రత్తలతో పాటు...
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటగా, 316 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. 25 మంది మరణించారు. ఆదివారం నాడు కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది..
వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు పేరు మీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం బస్తాను ప్రచారం కోసం వాలంటీర్ల చేతుల మీదుగా...
భారత దేశం లో వ్యాపారాలు ఎక్కడికక్కడ నిలిపోయాయి. ప్రభుత్వానికి రాబడి తగ్గి ఖజానా నిండుకుంటోంది.
ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా గత 24 గంటల్లో 6,768 శాంపిల్స్ పరీక్షించగా వాటిలో 81 కేసులు కరోనా పాజిటివ్గా తేలాయి.
ఏపీలో కరోనా నేపథ్యంలో అర్ధాంతరంగా వాయిదా పడిన స్ధానిక ఎన్నికల పోరులో ఎలాగైనా గెలవాలన్న పట్టుదల ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను లాక్ డౌన్ లోనూ రోడ్లపై పరుగులు పెట్టిస్తోంది.
కోవిడ్ 19 వాక్సిన్ దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసేందుకు సిద్ధమవుతోంది.ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం మొన్న హ్యూమన్ ట్రయల్ ప్రారంభించిన...
రెండు జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసినట్టు రెండు జిల్లాల పోలీసులు ప్రకటించారు.
కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి తో సహా మా ఇంట్లో ఆరుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది...
అగ్రరాజ్యం లో మొత్తం మృతుల సంఖ్య 53,928 కాగా, మొత్తం కేసుల సంఖ్య 9,56,375 కు చేరుకుంది.