English | Telugu
మొత్తం 64 బస్సుల్లో గుజరాత్ నుంచి 4,350 మంది మత్స్యకారులను ఆంధ్ర ప్రదేశ్ కు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది.
గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలలో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి చెప్పారు.
‘కరోనా’ వేగంగా వ్యాప్తి చెందడంలోనూ ఏపీ నెంబర్ వన్ గా నిలిచిందని, విశాఖలో ‘కరోనా’ కేసులు పెరగలేదని మభ్యపెడుతున్నారని...
కరోనా పేషంట్స్ తో క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్నవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్రొఫైలాక్సిస్ వాడాలని, అన్ని వేళలా ఒక సహాయకుడు అందుబాటులో ఉండాలని...
లాక్ డౌన్ అనంతరం పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
చెరుకు రసం, బత్తాయి రసం, కొబ్బరి నీళ్లు త్రాగండి అని టీవీ, పేపర్ లలో ఒక్క హీరో / హీరోయిన్ అయినా చెప్పరు. ఎందుకంటే వాళ్లకు కోట్లలో ఇచ్చే అంత డబ్బు ఆ రైతుల దగ్గర ఉండదు.
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో, మొత్తం పదకొండు మంది పిటిషనర్లలో నలుగురు మాత్రమే తమ కేసును ఈ రోజు హై కోర్ట్ కు సమర్పించారు.
covid వాక్సిన్ దిశగా వడివడి అడుగులు వేస్తున్న Oxford మరో చల్లని కబురు అందించింది..గత మార్చి నెలలో కోతులపై చేసిన ప్రయోగం అద్భుతమైన ఫలితం ఇచ్చిందని...
'జ్వరం వస్తుంది. అంతే. మందులేసుకుంటే పోతుంది!... అంటూ కరోనా వైరస్ గురించి ముఖ్యమంత్రి జగన్ చాలా లైట్గా చెబుతున్నారు.
కరోనా వైరస్ ను కేవలం జ్వరమంటూ నిర్లక్ష్యంగా మాట్లాడతారా అంటూ సీఎం జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్ అయ్యారు.
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మే 3 అనంతరం లాక్డౌన్కు కొన్ని సడలింపులు ఇవ్వాలని కేంద్రం ఆలోచిస్తోంది.
సినీ సెలెబ్రిటీలు, వ్యాపారవేత్తలు.. కాస్ట్ లీ కారులు కొనడం, ఖరీదైన బట్టలు, వాచ్ లు ధరించడం కామన్. ఆ సెలబ్రిటీ కొన్న కారు ఇంత!! ఆ సెలబ్రిటీ పెట్టుకున్న వాచ్ ఇంత!! అని...
ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపుపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. నిమ్మగడ్డ తరఫున న్యాయవాది ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నారు.
ఇది ప్రముఖ రచయితా యండమూరి వీరేంద్రనాథ్ చెప్పిన ఉగాండా కథ. “భవిష్యత్తులో అసెంబ్లీలు, ఆఫీసులూ, సినిమా హల్సూ ఉండవు...
ఈ లెక్కలు చూసి తెలంగాణలో మొత్తం పరిస్తితి పూర్తిగా కంట్రోల్ లో ఉందని పప్పులో కాలేసేరు. కరోనా కేసులు చేసే పరీక్షల మీద ఆధారపడి ఉంటాయి.