English | Telugu
కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ 4.0 తప్పకుండా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
జాతిని ఉత్తేజ పరుస్తూ ప్రధాని మోదీ మళ్లీ ప్రసంగించారు. 2020లో 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ను ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లక్ష్యంగా ప్రధాని ఆర్థిక ప్యాకేజ్ను ప్రకటించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు నేతలతో మాట్లాడారు.
లిక్కర్ దెబ్బతో రాష్ట్ర ఖజనాని నింపుకుంటూ, మందు బాబుల పొట్ట కొడుతున్న ప్రభుత్వాల కన్ను ఇప్పుడు కరెంటు బిల్లుల మీద పడింది.
పాలకులు తలచుకుంటే విద్య, వైద్యం మాత్రమే కాదు. భక్తి కూడా మార్కెట్ వస్తువు అయిపోయింది. దేవుడ్ని కూడా వ్యాపార వస్తువుగా చేసేశారు.
లాక్ డౌన్ సందర్భంగా మెయిన్ టెనెన్స్ లో నిర్లక్ష్యం, మానవ తప్పిదాల ఫలితంగానే స్టెరీన్ గ్యాస్ లీక్ అయినట్టు ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్ధులకు... సిలబస్ను వాట్సాప్ సహా ఇతరత్రా సోషల్ మీడియా ప్లాట్ఫాంల ద్వారా విద్యార్ధులకు అందించాలని...
కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఆర్థికవ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయి. కొన్ని కంపెనీలు తాత్కాలికంగా మూతపడ్డాయి.
ప్రతి ఏటా మే 27, 28, 29 తేదీల్లో మహానాడును తెలుగు తమ్ముళ్లు పండుగలా జరుపుకుంటారు. అయితే ఈసారి మహానాడు వినూత్నంగా జరుగబోతోంది! భారీ బహిరంగసభ గాకుండా...
గరీబోనికి సర్కారికిచ్చిన 1500 రూపాయిలు మందు తాగనీకే ఖర్చయిపోయే. గిప్పుడు రాక్షస పాలనలో ఫార్మ్హౌస్ ముఖ్యమంత్రి 5 దినాల్లో 600 కోట్ల రూపాయిల మందు తాపించి...
కేంద్ర రైల్వే శాఖ ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న కోవిడ్ సమస్యకు తమవంతు సేవగా రైల్వే బోగీలను తాత్కాలిక కోవిడ్19 కేర్ సెంటర్ గా మరియు కోవిడ్ చికిత్స కేంద్రాలుగా మార్చి...
తూర్పు గోదావరి జిల్లాలోని మడ అడవులను నరికివేయిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొహంపై చెరగని చిరునవ్వుతో, ఆప్యాయంగా పలకరిస్తూ ఎంతటి బాధలో నున్న వారికైనా ఓదార్పునిస్తున్నారు నర్సులు. ఈ అపత్కాల సమయంలో నర్స్లే బాధితులకు కొండంత అండగా వుంటున్నారు.
గతేడాది కంటే ఈసారి రెండు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు అండమాన్లోకి ప్రవేశించనున్నాయి. గతేడాది మే 18న అండమాన్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా...
మాకు చెప్పకుండా కొత్త ప్రాజెక్టా? జగన్ సర్కార్పై కేసీఆర్ ఆగ్రహం! వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం జలాలపై కొత్త ప్రాజెక్టు నిర్మించాలన్న ఆంధ్రప్రదేశ్ నిర్ణయాన్ని అడ్డుకుని తీరుతామని...