English | Telugu
ఎల్జీ బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతా: చంద్రబాబు
Updated : May 12, 2020
బాధితులకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాడుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. బాధితుల్లో భరోనా నింపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వారి భవిష్యత్తు కోసం, వారి ఆరోగ్యం కోసం చేయగలిగిన సాయం చేద్దామని హైదరాబాద్ నుండి చంద్రబాబు పిలుపునిచ్చారు.