English | Telugu

Eto Vellipoyindhi Manasu : భార్య పుట్టింటికి వెళ్ళిన భర్త.. ప్రేయసి రిక్వెస్ట్ తో అక్కడికి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -232 లో.....రామలక్ష్మి తన పుట్టింటికి వెళదామని అనడంతో సీతాకాంత్ త్వరగా ఇంటికి వస్తాడు. అప్పుడే రామలక్ష్మి, శ్రీలత ఇద్దరు ఆర్గుమెంట్ చేసుకుంటారు. మీరు పదండీ వెళ్లి త్వరగా రెడీ అవ్వండి అంటు సీతాకాంత్ ని పైకి తీసుకొని వెళ్తుంది రామలక్ష్మి. ఆ తర్వాత రామలక్ష్మి బట్టలు సర్దుతుంది. సూట్ కేసు తనకి పెట్టడం రాకపోతే సీతాకాంత్ వచ్చి హెల్ప్ చేస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటుంటారు. రామలక్ష్మి సీతాకాంత్ లు తలలు డాష్ ఇచ్చుకోవడంతో కొమ్ములు వస్తాయని రామలక్ష్మి అనగానే మళ్ళీ డాష్ ఇస్తాడు.

రోజమ్మ నాకు అన్నం పెట్టింది..ఆమెను అనడానికి నోరెలా వస్తుందో ?

కెసిఆర్ కేశవ చంద్ర రామావత్ మూవీ ట్రైలర్ లాంచ్ జరిగింది. ఇక ఈ ట్రైలర్ ఈవెంట్ కి రాకింగ్ రాకేష్ వచ్చి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు. అలాగే రోజా గురించి కూడా ఎన్నో కామెంట్స్ చేసాడు.  జబర్దస్త్ ఆర్పి ఈమధ్య కాలంలో చూస్తే గనక రోజా మీద ఎంతలా ఫైర్ అవుతున్నాడో చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు రాకేష్ కూడా ఆమె గురించి మాట్లాడాడు. "ఎన్నికల సమయంలో రోజా గారికి సపోర్ట్ ఉన్నారు కదా. ఇప్పుడు ఈ మూవీ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా" అని అడిగిన ప్రశ్నకు రాకింగ్ రాకేష్ ఇలా చెప్పాడు.."పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకండీ. నేనేమి పెద్ద హీరోని కాదు.

పవన్ కళ్యాణ్ గారి తాలూక.. గాజులేసుకోండి ఆది!

శ్రీదేవి డ్రామా కంపెనీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి కమిటీ కుర్రాళ్ళు మూవీ టీమ్ సరదాగా ఫన్ చేయడానికి వచ్చింది. దాంతో ఇక్కడ రెండు వర్గాల మధ్య పోటీ గట్టిగా జరిగింది. శ్రీదేవి డ్రామా కంపెనీ వెర్సెస్ కమిటీ కుర్రాళ్ళుగా ఈ షో మారిపోయింది. ఇక ఇందులో రెండు టీమ్స్ మధ్య డైలాగ్స్ వరద మాములుగా లేదు. రైటర్ త్రివిక్రమ్ కూడా తక్కువే. అన్ని డైలాగ్స్ వీళ్ళు చెప్పారు. "ఏమిటి మేము లేకుండా జాతర జరిపిస్తున్నారు..కమిటీ కుర్రాళ్ళు ఇక్కడ" అని ఆ మూవీ టీమ్ ఆదికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. " పది రోజుల క్రితం ఈటీవీ విన్ కి వచ్చిన మీకే అంత ఉంటే పదేళ్ల నుంచి ఈటీవీలో ఉన్న మాకు ఎంతుండాలి" అన్నాడు ఆది.