English | Telugu
పశ్చిమ గోదావరి జిల్లాలోని జీలుగుమిల్లి మండలంలో 89 ఎకరాల గిరిజనుల భూములున్నాయి. ఆ భూములు గత 20 ఏళ్ల నుంచి ప్రస్తుత ఓ ఏపీ మంత్రి అధీనంలోనే అనధికారికంగా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేత కు ఎట్టకేలకు మీడియాని తీసుకెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. మీడియా ని తీసుకెళ్లడానికి అభ్యంతరం ఏమిటి అని పదేపదే రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది.
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఒక పక్క వ్యాక్సిన్ సిద్ధం చేయడానికి శాస్త్రవేత్తలు కాలంతో పాటు పరుగులు పెడుతుంటే మరో పక్క ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు సరైన మందు కోసం పరిశోధనలు సాగుతున్నాయి.
కోవిద్ 19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన అలజడి నుంచి బయటపడి పూర్తిగా కోలుకోవాలంటే మరో ఏడాది తప్పదని అనిపిస్తోంది. వైరస్ వ్యాప్తి లక్షలాది మందిని సోకి ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తోంది.
కొద్ది రోజుల క్రితం తెలంగాణలోని నిజామాబాద్ జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వర రావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా వరంగల్ లోని ఎంజిఎం ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీనివాసరావు కూడా రాజీనామా చేశారు.
టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసి బీజేపీలో చేరిన తెలంగాణకు చెందిన సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఏపీలోని జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరోనా వైరస్ తీవ్రత భారత్ లో రోజురోజుకు పెరుగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్ లో 47,704 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు గా ఉన్న కన్నా లక్ష్మి నారాయణ ను తప్పించి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజును పార్టీ అధిష్టానం కొత్త అధ్యక్షుడు గా నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఒక ప్రకటన విడుదల చేశారు.
చిత్తూరు జిల్లాకు చెందిన వీరదల్లు నాగేశ్వరరావు కూతుళ్లు కాడెద్దులుగా మారి పొలం దున్నడం చూసి చలించిపోయిన సోనూసూద్ వాళ్లకు ట్రాక్టర్ను కొనిచ్చిన విషయం తెలిసిందే.
బక్రీద్ పండుగ వచ్చిందంటే చాలు వేలసంఖ్యలో మేకలు, గొర్రెలు, పొట్టేళ్ల తలలు తెగిపడాల్సిందే. ప్రతి ఏటా హైదరాబాద్ నగరానికి బక్రీద్ సందర్బంగా వేల సంఖ్యలోనే మేకలు, గొర్రెలు , పొట్టేళ్ళు వస్తాయి.
భారత్ చైనా సరిహద్దుల వెంట మోహరిస్తున్న చైనా సైన్యం కదలికలను మన దేశానికి చెందిన నిఘా ఉపగ్రహాం ఎమిశాట్ పసికట్టింది. జమ్ము సరిహద్దుల్లో ఒకవైపు సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటిస్తూనే మరోవైపు...
అమర్రాజా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలును నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
మొద్దు శ్రీను హత్య కేసులో నిందితుడైన ఓం ప్రకాశ్ మృతి చెందాడు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓం ప్రకాశ్.. విశాఖపట్నంలోని కేజీహెచ్లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
విశాఖ గేట్ వే కంటైనర్ యార్డులో అగ్నిప్రమాదం సంభవించింది. విమానాశ్రయం సమీపంలోని షీలా నగర్ సిఎఫ్ఎస్ కంటైనర్ యార్డులో మంటలు ఎగిసిపడడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
కరోనా నియంత్రణ చర్యలపై ఏపీ సీఎం జగన్ కు వైసీపీ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కొన్ని కీలక సూచనలు చేశారు. మాస్కు పెట్టుకోవాలంటూ సినీనటుడు చిరంజీవి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారని..