విమానాల రద్దు.. కొత్త జంట ఏం చేసిందంటే?

 

ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎఫెక్ట్ కొత్త జంటపైనా కూడా పడింది. బెంగళూరులో పని చేసే టెకీలు క్షీరసాగర్, సంగమ దాస్ నవంబర్ 23న పెళ్లి చేసుకున్నారు. భువనేశ్వర్ నుంచి హుబ్లీ వెళ్లాల్సిన ఫ్లైట్ రద్దు కావడంతో తమ సొంత రిసెప్షన్‌కు వర్చువల్‌గా పాల్గొనాల్సి వచ్చింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోటలు నెట్టింట వైరల్‌గా మారాయి. విమానాల రద్దు కారణంగా తాము రిసెప్షన్ కి రాలేకపోయా మంటూ వివరణ ఇచ్చారు...మరోవైపు పని కోసం కువైట్ వెళ్లాల్సిన లక్ష్మి (తిరుపతి) హైదరాబాద్ ఎయిర్పోర్టులో రాత్రంతా తీవ్ర అవస్థలు పట్టుతు ఉండి పోయారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu