Illu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ట్విస్ట్ అదుర్స్.. నర్మద చెప్పిన మాటతో అంతా షాక్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -38 లో.....రామరాజు ఇంట్లో పూజ జరుగుతుందని తెలిసి అది ఎలాగైనా ఆపాలని ప్రసాదరావుకి భద్రవతి ఫోన్ చేసి.. ఏదో మాట్లాడుతుంది. మరొకవైపు వేదవతి పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తుంది.... అప్పుడే సాగర్, నర్మద లు రెడీ అయి వస్తారు. వాళ్ళని చూసి.. చూసావా అమ్మ.. అన్నయ్య, వదినలు ఎలా ఉన్నారో అని ధీరజ్ అంటాడు.