హౌజ్ లో మొదలైన నామినేషన్ల రచ్చ.. ప్రియాంక జైన్ కి ముదిరిన అటిట్యూడ్!
బిగ్ బాస్ సీజన్-7 లో హీటెడ్ నామినేషన్స్ సోమవారం రోజున జరిగాయి. హౌజ్ లో పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఉండగా అందులో ఏడుగురు నామినేషన్లో ఉన్నారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, శోభా శెట్టి, ఆట సందీప్ సేవ్ అయ్యారు. మిగిలిన వాళ్ళంతా నామినేషన్లో ఉన్నారు. నామినేషన్లో ప్రియాంక జైన్ మొదటగా స్టార్ట్ చేసింది.