దేవత బీచ్ లో నడుస్తున్నట్టు ఉంది
బుల్లితెర మీద కామెడీ షో జబర్దస్త్ కి వచ్చినంత పేరు ఇంక దేనికీ రాలేదు. ఇప్పుడు కొంచెం జోరు తగ్గినా... అప్పట్లో మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చేది. నాగబాబు, రోజా జడ్జెస్ గా, అనసూయ, రష్మి యాంకర్స్ గా అంతా ఒక టీమ్ గా ఉండేవాళ్ళు. ప్రతి వారం ఈ షో కోసం ఆడియన్స్ బాగా వెయిట్ చేసేవారు. ఐతే రానురాను కామెడీలో క్వాలిటీ తగ్గింది. దాంతో ఈ షోకి కొంత క్రేజ్ తగ్గిందనే చెప్పొచ్చు. ఐతే రోజా, నాగాబాబు వెళ్లిపోయాక.. అనసూయ ఈ షోకు గుడ్ బై చెప్పింది.. ఆ తర్వాత ఈమె ప్లేసులోకి సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చింది.