English | Telugu
ఏపీ రాజదాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీఐడీ ఇప్పటికే పలు కేసులు నమోదు చేయగా.. సీఐడీ రాసిన లేఖ మేరకు నెలాఖరులోగా..
నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, స్థానిక టీఆర్ఎస్ నేతలకు ఇంకా పీడకలగానే వెంటాడుతున్నాయి. పడుకున్నా, లేచినా, అవే ఫలితాలు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చక్రం తిప్పిన ఐదుగురు మాజీ మంత్రులు, ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గడ్డు పరిస్థితి..
అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి దాదాపు 22 కిలోమీటర్ల రోడ్ షో తర్వాత మొతెరా స్టేడియానికి ట్రంప్ మెలానియా దంపతులు..
వైసీపీలో ఏ1, ఏ2లపై టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఇవాళ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరుకు అద్దం పట్టేలా..
ఏపీలో అక్రమ కట్టడాల కూల్చివేతలో భాగంగా నేలమట్టం చేసిన ఉండవల్లిలోని ప్రజావేదిక శిధిలాల తొలగింపుకు ప్రభుత్వం టెండర్లు...
సబర్మతి ఆశ్రమంలో వస్తువులను ట్రంప్ మెలానియా దంపతులు ఆసక్తిగా తిలకించారు. సబర్మతి ఆశ్రమంలో ప్రతి గదినీ దగ్గరుండి చూపించిన మోడీ..
నిన్న అమరావతిలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలు, తన కాన్వాయ్ లో కారు హనుమంతు అనే రైతు కాలిపై నుంచి వెళ్లిన ఘటనపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఇవాళ వివరణ ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ భారత ప్రధాని నరేంద్రమోడీ కలిసి అహ్మదాబాద్ లో భారీ రోడ్ షో నిర్వహించారు. అహ్మదాబాద్ ఎయిర్...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... భారత్ లో అడుగుపెట్టారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండైన ట్రంప్ కు ప్రధాని మోడీ ఘనస్వాగతం పలికారు. ట్రంప్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని...
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతున్నారని కొంతకాలం క్రితం ప్రచార జరిగింది. సీఎంవో ఉన్న ఇతర అధికారులతో ఆమెకు..
ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో అమరావతిలో హీట్ కూడా పెరుగుతోంది. రాజధానిలోని 29 గ్రామాల పరిధిలో రైతులు, మహిళలు ప్రతీ రోజూ ఏదో ఒక రూపంలో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.....
ఏపీలో అధికార వైసీపీలో రాజ్యసభ స్ధానాల కోసం గట్టిపోటీ నెలకొంది. ఏప్రిల్ లో ఖాళీ అయ్యే నాలుగు స్ధానాలను వైసీపీ గెల్చుకునే అవకాశం ఉండటంతో వీటిని ఎవరికివ్వాలనే విషయంలో సీఎం జగన్ తేల్చుకోలేకపోతున్నారు.
ఏపీలో కీలకమైన విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి దేశంలో పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన సర్వీసులను ప్రైవేటు విమానయాన సంస్ధలు రద్దు చేసుకునే అలోచనల్లో ఉండగా.. అనూహ్యంగా సరకు రవాణా మాత్రం జోరందుకోబోతోంది.
అమరావతి నుంచి ఏపీ రాజదాని తరలింపునకు వ్యతిరేకంగా మహిళా జేఏసీ నేతలు చేపట్టిన బస్సు యాత్ర ఉద్రిక్తలకు దారి తీసింది. లేమల్లె 14వ నంబరు మైలురాయి దాటాక బస్సు యాత్రను అడ్డుకున్న వైసీపీ నేతలు కారం ప్యాకెట్లు విసరడంతో...