English | Telugu
మీరు గ్రామ, వార్డు సచివాలయంలో ఉద్యోగా?.. మీకు అంతకన్నా మెరుగైన ఉద్యోగం వచ్చిందని రాజీనామా చేయాలనుకుంటున్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్. మీరు కేవలం రాజీనామా లేఖ ఒక్కటే ఇస్తే సరిపోదు.
విశాఖలో కార్యనిర్వహక రాజధాని ఏర్పాటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ సర్కారు అందుకు అనుగుణంగా చకచకా పావులు కదుపుతోంది. విశాఖలోని రుషికొండ వద్దనున్న మిలీనియం టవర్స్ ను తొలుత రాష్ట్ర సచివాలయంగా...
ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ వ్యవహారంలో ఏపీ సర్కారుకు క్యాట్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణలపై కృష్ణకిషోర్ ను విధుల నుంచి తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఇవాళ క్యాట్ కొట్టేసింది.
ఏపీ రాజధాని అమరావతిలోని సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో పేదలకు ఇళ్లస్ధలాలు ఇచ్చేందుకు వీలు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 54 వేల 307 మంది పేదలకు అవసరమైన 1251.5 ఎకరాలను...
ఏప్రిల్లో ముగియనున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉదయం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 17 రాష్టాల నుంచి 55 మంది రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి.
అమెరికా అధ్యక్షులు ఇండియాలో పర్యటించడం కొత్తేమీ కాదు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి సగటున పదేళ్లకొకరు చొప్పున అమెరికా అధ్యక్షులు ఇండియాలో పర్యటిస్తూనే ఉన్నారు. ఒబామా అయితే తన పదవీ కాలంలో...
ఆరేళ్ల చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. దోషికి ఉరిశిక్ష విధించింది. వర్షిత కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.... 17 రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశారు.
ట్రంప్ ఇండియా పర్యటన తరువాత అమెరికా, భారత్ సంబంధాలు ఎలా మారుతాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. అయితే, అంతకంటే ముఖ్యమైన అంశం మరొకటి వినిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలను భారత్ ప్రభావితం...
మొదటి రోజు అహ్మదాబాద్ అండ్ ఆగ్రాలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... రెండోరోజు మొత్తం ఢిల్లీలోనే గడపనున్నారు. ఈరోజు రాష్ట్రపతి భవన్ సందర్శనతో ట్రంప్ సెకండ్ డే టూర్ మొదలుకానుంది.
మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 31లోపు అప్రాప్రియేషన్ బిల్లుకు సభ ఆమోదం తెలపాల్సి ఉండటంతో, మార్చి 6నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
సాధారణంగా ప్రతి ఏటా ఆయా ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్లపై ప్రజలు ఆశతో ఎదురుచూస్తారు. తమకేదైనా మేలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? లేదా? అని ఆలోచిస్తారు. అయితే...
అగ్రరాజ్యాధినేత ట్రంప్ పర్యటనలో భాగంగా భారత్-అమెరికా మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలు జరగనున్నాయి. హైదరాబాద్ హౌజ్లో సుమారు రెండు గంటలపాటు సమావేశంకానున్న ట్రంప్-మోడీలు... మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలపై...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లనున్న కేసీఆర్.... ఈ రాత్రికి ....అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవ్వనున్న విందులో పాల్గొననున్నారు.
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను తప్పుబడుతూ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను మరింత లోతుగా విచారించేందుకు ఏర్పాటైన సిట్ కు ప్రభుత్వం అసాధారణ అధికారాలు కట్టబెట్టింది.
కర్నాటకలోని బయ్యప్పనహళ్లి వద్ద యార్డ్ మోడలింగ్ పనుల కారణంగా ఈ నెల 28 నుంచి మార్చి 31 వరకూ ఏపీ నుంచి కర్నాటకకు రాకపోకలు సాగించే పలు సర్వీసులు..