English | Telugu
టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో నిన్న విశాఖ ఎయిర్పోర్టులో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు కాన్వాయ్ ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కాన్వాయ్ పైకి కోడిగుడ్లు, టొమాటోలు, చెప్పులు...
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తమకున్న అభిమానాన్ని చాటుకోవాలన్న తాపత్రయంతో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో జరిగింది. పట్టణ పరిధిలో నివాసం ఉంటున్న ఏడిద జగదీష్ (39), ముప్పిడి శ్రీను (42)...
జెడ్ లేదా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండే ప్రముఖులను ఎప్పుడైనా గమనించారా?. ప్రధానిని మొదలుకొని ప్రత్యేక రక్షణ అవసరమైన పలువురు ప్రముఖులకు ఈ సెక్యూరిటీ ఉంటుంది. ఈ ప్రముఖుల చుట్టూ సెక్యూరిటీ వారిని సరిగ్గా గమనిస్తే...
ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల ఆరోపణల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి ప్రతి శుక్రవారం హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా.. ప్రాజెక్ట్ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం హోదాలో జగన్ పోలవరానికి వెళ్లడం ఇది రెండోసారి. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించిన జగన్...
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పాలనా సంస్కరణలు చేపడుతోన్న ముఖ్యమంత్రి కేసీఆర్, రెవెన్యూ వ్యవస్థ సమూల ప్రక్షాళనకు కసరత్తు చేస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ పోలవరంలో పర్యటించనున్నారు. పోలవరంలో ఏరియల్ సర్వే నిర్వహించి, గంటన్నరపాటు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరును...
రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత్వం చాటుకున్నారు. మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో... చేతిలో దరఖాస్తు పట్టుకొని రోడ్డుపక్కన నిలబడిన వృద్ధుడిని చూసి... సీఎం కేసీఆర్ చలించిపోయారు. సెక్యూరిటీని సైతం పక్కనబెట్టి, తన కాన్వాయ్ను...
అప్పుడు జగన్... ఇప్పుడు చంద్రబాబు... ప్లేస్ ఒకటే... లీడర్స్ డిఫరెంట్.... అప్పుడూ ఇప్పుడూ, విశాఖ విమానాశ్రయమే యుద్ధక్షేత్రమైంది... నాడు స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేయడానికి వెళ్లిన జగన్ను చంద్రబాబు దిగ్బంధనం చేస్తే...
ముఖ్యమంత్రి జగనేమో మేనిఫెస్టో, నవరత్నాలూ అంటూ ఒక్కోటి అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. మరోవైపు, స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని ప్రజాప్రతినిధులకు, ముఖ్యనేతలకు ఆదేశాలిస్తున్నారు.
విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ప్రజా చైతన్య యాత్రతో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ వెళ్లిన ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు బలవంతంగా ఎయిర్ పోర్టు నుంచి వెనక్కి పంపారు.
అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ లో వైసీపీ నేతల విభేదాలు తారాస్దాయికి చేరుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలో అనైక్యత కారణంగా ఓటమిపాలైన వైసీపీకి, ఎన్నికల తర్వాత కూడా ఇంటిపోరు తప్పడం లేదు.
2017లో కర్నూలులో సంచలనం రేపిన సుగాలి ప్రీతీ బాయి అత్యాచారం, హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ కేసును విచారించిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం...
విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తోన్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ కార్యకర్తల అడ్డుకోవడంతో చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదిలే పరిస్థితి కనపడలేదు.