English | Telugu
అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ లో వైసీపీ నేతల విభేదాలు తారాస్దాయికి చేరుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలో అనైక్యత కారణంగా ఓటమిపాలైన వైసీపీకి, ఎన్నికల తర్వాత కూడా ఇంటిపోరు తప్పడం లేదు.
2017లో కర్నూలులో సంచలనం రేపిన సుగాలి ప్రీతీ బాయి అత్యాచారం, హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ కేసును విచారించిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం...
విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తోన్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ కార్యకర్తల అడ్డుకోవడంతో చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదిలే పరిస్థితి కనపడలేదు.
గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను కోరుతూ ఆర్కే బీచ్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని తలపెట్టగా కార్యక్రమానికి ఎవరూ అనుమతులు తీసుకోలేదని, అదే సమయంలో గణతంత్ర దినోత్సవం, భాగస్వామ్య సదస్సు...
విశాఖపట్నం ఎయిర్పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ని వైసీపీ శ్రేణులు అడుగడుగునా అడ్డుకున్నారు. చంద్రబాబు వెహికిల్ ని కదలనివ్వకుండా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
విజయనగరం జిల్లా ప్రజాచైతన్య యాత్రకు వెళ్లేందుకు ఇవాళ ఉదయం విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్న సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్దితులు తలెత్తాయి. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబును అడ్డుకోవాలని నిన్న మంత్రి అవంతి...
ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల కేసును విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. మురళీధర్ ను కేంద్రం రాత్రికి రాత్రే పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ చేసింది. ఢిల్లీలో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు చేసిన విద్వేష ప్రచారం...
మహిళల టీ20 వరల్డ్కప్లో టీమిండియా అదరగొట్టింది. హ్యాట్రిక్ విజయాలతో సెమీఫైనల్కి అర్హత సాధించింది. మెల్బోర్న్లో న్యూజిలాండ్తో జరిగిన మూడో లీగ్ టీ20లో 4 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి సెమీస్కు చేరింది.
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న 151 కోట్ల ఈఎస్ఐ స్కామ్ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా స్ధాయి, ఏరియా అస్పత్రుల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి...
విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు విజయనగరంలో ప్రజాచైతన్య యాత్రలో పాల్గొనేందుకు అమరావతి నుంచి విశాఖకు విమానంలో వెళ్లారు.
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై ఛీటింగ్ కేసు నమోదైంది. బీహార్లో ‘బాత్ బీహార్ కీ’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి యువతను కలుస్తానని ప్రశాంత్ కిషోర్ ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ లో విభేదాలు రచ్చకెక్కాయి. మహబూబాబాద్ కలెక్టరేట్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. తనకు తెలియకుండా రివ్యూ మీటింగ్ పెట్టడంపై...
తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం మొదలైంది. ఒకవైపు కరోనా టెన్షన్ పెడుతుంటే... మరోవైపు స్వైన్ ఫ్లూ భయపెడుతోంది. హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఏపీలో రాజకీయ నేతలు, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుంటూ చెలరేగిపోతున్న సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలోనే...
టాలీవుడ్ అగ్ర నిర్మాతలు... ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశాను. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతోపాటు నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జితో కూడిన బృందం... సీఎం క్యాంపు కార్యాలయంలో...