English | Telugu
ఆయన ఏమి చేసినా సెన్సేషనే...కీలకమైన సమయం లో -పొరుగు రాష్ట్రం తెలంగాణాలో సేదతీరుతున్న నారా లోకేష్ చేస్తున్న సైక్లింగ్, అలాగే ఆయన కుమారుడు దేవాన్ష్ స్కెట్ బోర్డు మీద చేసిన విన్యాసాలు...
21 మంది నావికాదళ సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ అని తేలినట్టు, నేవీ అధికారులు వెల్లడించారు. ఆ 21 మందినినగరంలోని ఐఎన్హెచ్ఎస్ అశ్వినీ నేవీ ఆస్పత్రికి తరలించి చికిత్స మొదలెట్టారు.
తెలంగాణా రాష్ట్రంలో రక్తహీనత రోగులు, తీవ్ర ఇబ్బంది పడుతున్నారు! ఈ నేపథ్యంలో బ్లడ్ సేకరించడానికి నారాయణగూడ బ్లడ్ బ్యాంక్ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.
వచ్చే వారం ప్రారంభం కానున్న రమదాన్ ఉపవాస దీక్షలు, అనంతర తారావీహ్ ప్రార్థనలు ఇంట్లోనే నిర్వహించుకోవాలని సౌదీ అరేబియా మతపెద్ద, గ్రాండ్ ముఫ్తీ షేక్...
లాక్ డౌన్ కారణంగా పనులు లేక పస్తులు ఉంటున్న వలస కార్మికుల అవస్థలు విజయవాడ లో ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
మన భాషని, మన సంస్కృతిని మనం చిన్నబరుచుకుంటే ఎలా? ఇంగ్లిష్ నేర్పాలి, కానీ తెలుగుని అగౌరవపరిచే పద్ధతి మానుకోవాలి.
ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ప్రైవేటు విద్యా వ్యవస్థ మధ్య పోటీలో.. ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎలా బలిపశువులు చేసి చూపుతున్నారో, వాళ్ళు అలా ఎందుకు బలికావాల్సి వస్తుందో వివరించే ప్రయత్నం నాది...
కోవిద్-19 పేరు సూచించింది డాక్టర్ సౌమ్యానే! కోవిద్-19.. అంటే కరోనా వైరస్కు పెట్టిన కొత్త పేరు. ఇది వ్యాధి పేరు. ఈ పేరును ఫిక్స్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తెప్పించింది. ప్రత్యేక విమానంలో అవి వచ్చిన రెండు గంటల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి అధికారులు టెస్ట్ చేసేశారు. నెగిటివ్ అని డిసైడ్ చేశారు....
ప్రముఖ సినీ నటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి తనయ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి తండ్రి నుండి రాజకీయ వారసత్వం మే కాకుండా కృషి, కార్యదీక్ష తో పాటు ఆధ్యాత్మిక వారసత్వం...
గుంటూరు జిల్లా తెనాలిలో 2 టౌన్ ఎస్సై మధు పవన్ ఓవర్ యాక్షన్ చేశారు. ప్రభుత్వం నియమించిన పోలీసు సిబ్బందితో పాటు తనకు కావాల్సిన ప్రయివేటు వ్యక్తులకు పోలీసు విధులు అప్పగించారు. ప్రయివేటు వ్యక్తులకు పోలీసు...
లాక్డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి టోల్ వసూలు నిలిపివేసిన నేషనల్ హై వేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ( ఎం హెచ్ ఏ ఐ ), 20 నుంచి మళ్లీ వసూలు....
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 603కు పెరిగింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన 128 వ బులిటెన్ ప్రకారం, కృష్ణా జిల్లా లో...
గుంటూరు జిల్లా తాడేపల్లి మారుతి అపార్ట్మెంట్ లో మహిళకు కరోనా పాజిటివ్ సోకటంతో, ఆమె మరణించింది. ఇప్పటికే మరణించిన మహిళ మృతదేహానికి పరీక్షలు నిర్వహించగా, రిపోర్ట్స్ లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
మొదటి లాక్ డౌన్ పీరియడ్ మార్చి 22 నుండి ఏప్రిల్ 15 వరకు రాష్ట్ర ఆర్థిక సాయం 1500 రూ. 12 కిలోల బియ్యం. మొదటి విడతలో ఇచ్చిన రేషన్ లో కేంద్రం, రాష్ట్రం కలిపి ఇచ్చే వాటా 17 కిలోల బియ్యం మరియు కేజీ పప్పు....