English | Telugu
కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కోన్నే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇంతవరకు ఏ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాలేదు.
తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ పై పోరాటానికి ఐక్య వేదిక దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలతో ఉమ్మడి పోరుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
హుక్కా సెంటర్ల పై పోలీసులు దాడులు చేయడం ఆ సందర్బంగా అక్కడ హుక్కా పీలుస్తున్న కుర్రాళ్లను అరెస్ట్ చేయడం గురించి మనం చాలా సార్లు విన్నాం.. చూసాం. కానీ తాజాగా ఒక హుక్కా సెంటర్ పై పోలీసులు జరిపిన దాడిలో...
హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో అత్యంత పేరున్న బాలాపూర్ లడ్డూను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ అందించింది.
కరోనా లాక్ డౌన్ ప్రారంభం కాగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం తగ్గిపోయింది అంటూ ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించారు. అన్నిశాఖల్లో పనిచేసేవారి వేతనాల్లో కట్టింగ్స్ ఉంటాయన్నారు.
రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో కూలంకశంగా చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు.
వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ట్విట్టర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడైన లోకేష్ పై సెటైర్లు వేశారు. ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో "ఎవరు దళిత పక్షపాతో, ఎవరు దళిత ద్రోహో" అంటూ లోకేష్ పేరు మీద ఒక వ్యాసం ప్రచురితమైంది.
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి బెట్టింగ్ గేమ్స్ పై నిషేధం విధిస్తూ ఏపీ గేమింగ్ యాక్ట్–1974 సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేసింది.
వైసీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని వైసీపీకి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ఆధికారిక ఫొటోగ్రాఫర్ గా యుద్ధవాతావరణాన్ని, ప్రజాజీవనాన్ని కెమెరాలో బంధించిన వ్యక్తి మేరీ ఆలివ్ ఎడిస్. ఆమె తీసిన ఎన్నో ఫొటోలు ఆనాటి వాతావరణాన్ని, పరిస్థితులను చూసే వీలు కల్పిస్తున్నాయి.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఫేస్బుక్ నిషేధం విధించింది. ద్వేషపూరిత ప్రసంగాలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఫేస్బుక్ నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా నిషేదం విధిస్తున్నట్లు ప్రకటించింది.
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీలో 'ఉచిత విద్యుత్ పథకం- నగదు బదిలీ'కి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..
ఏపీలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామికవాడలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి.
అధికార టీఆర్ఎస్ పార్టీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ చిచ్చు రేగుతోంది. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నా.. అభ్యర్థులను ఖరారు చేయలేకపోతున్నారు గులాబీ బాస్.