English | Telugu
ఏపీలో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న మంత్రి కొడాలి నాని స్టార్ట్ చేసిన ఈ మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్(సులభతర వ్యాపార నిర్వహణ)లో ఆంధ్రప్రదేశ్ నెంబర్వన్ స్థానం నిలబెట్టుకుంది. 2019 ఏడాదికిగాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ర్యాంకులు విడుదల చేశారు.
గ్రామీణ ప్రాంతాలప్రజల రోజువారి జీవితాల నుంచి వచ్చే పాటలు, ఆటలు కాలక్రమేణా మరుగున పడిపోతాయి. వాటిని సేకరించి భవిష్యత్ తరాలవారి కోసం భద్రపరచాలన్న ఆలోచనతో తన జీవితాన్ని జానపదంకోసం అంకితం చేశారు మేరీ హెలెన్ క్రైటన్.
అమరావతిని నుండి రాజధానిని తరలించొద్దు అంటూ అక్కడి రైతులు 250 కి పైగా రోజుల నుండి ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలు మాయం కావడం కలకలం రేపుతోంది.
ఎందరో సినీ స్టార్స్ రాజకీయాల్లోకి వస్తుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే సక్సస్ అవుతారు. సినిమాల ద్వారా కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్న స్టార్స్ సైతం.. రాజకీయాల్లోకి అడుగు పెట్టాక ఓట్లు సంపాదించటానికి అవస్థలు పడుతుంటారు.
ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు బలితీసుకుంటున్న కోవిడ్ 19 వైరస్ ను ఎదుర్కోనేందుకు మన దేశంలో తయారవుతున్న కోవాక్జిన్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్ ఈనెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి...
కరోనా నేపథ్యంలో నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా పాజిటివ్ ఉంటే అసెంబ్లీ సమావేశాలకు నో ఎంట్రీ అన్న విషయాన్ని శాసనసభ, మండలి స్పీకర్లు ఇప్పటికే స్పష్టంచేశారు.
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా వైరస్ అటు సామాన్యులనే కాక ఇటు విఐపిలను కూడా చుట్టేస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే....
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలగలసిన మూర్తిమత్వం గురువు. ‘గురువును దైవంగా పూజించే సంప్రదాయం భారతదేశానిది. అందుకే మన పెద్దలు గురువుకు ప్రముఖ స్థానం ఇచ్చారు..
రష్యా ప్రభుత్వం హడావిడిగా తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్ "స్పుత్నిక్వి-v" బాగా పనిచేస్తోందని.. వ్యాక్సిన్ రెండు దశల ట్రయల్స్ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని తాజాగా మెడికల్ జర్నల్ లాన్సెట్ పేర్కొంది.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే వారికి కరోనా నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. కరోనా మహ్మమారి వ్యాప్తి కారణంగా ఈ మేరకు సరికొత్త నిబంధనలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ సర్కార్ తొందరపాటు నిర్ణయాలతో గందరగోళం నెలకొంటుంది. ఇప్పటికే పలు అంశాల్లో హడావుడిగా నిర్ణయాలు తీసుకుని.. తర్వాత మళ్లీ మార్చుకుంది.
గన్నవరం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ తరువాతి కాలంలో సీఎం జగన్ సమక్షంలో వైసిపిలో చేరిన దగ్గరి నుండి నియోజకవర్గంలోని ఆ పార్టీ గ్రూఫుల మధ్య ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
భారత చైనా సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రెండు దేశాల రక్షణ మంత్రులు తొలి సారి భేటీ అయ్యారు. ప్రస్తుతం మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్...
సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో అసెంబ్లీ సీటు ఖాళీగా ఉంది.