English | Telugu
ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చారు సినీ హీరో పవన్ కల్యాణ్. కాని ఇటీవల కాలంలో ఆయన ప్రశ్నించడమే మరిచిపోయినట్లు కనిపిస్తోంది. జనం కోసం ఎంతకైనా పోరాడుతానన్న జనసేనానికి కొన్ని రోజులుగా జనాలను...
వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనాను లెక్క చేయకుండా.. విద్యార్థుల ప్రాణాలను బలిపెట్టడం సరికాదని అన్నారు.
ఏపీ సర్కార్ పై పోరాటంలో దూకుడు మరింత పెంచారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
యూపీలోని గోరఖ్ పూర్ లో ఉన్న ఒక రైల్వే హాస్పిటల్ కు చెందిన మరుగుదొడ్లకు తాజాగా వేసిన రంగు తీవ్ర వివాదానికి దారి తీసింది. అక్కడి గోడలపై ఎరుపు, ఆకుపచ్చ రంగు టైల్స్ ను ఉపయోగించడంపై...
రెవిన్యూ శాఖలో కీలక సంస్కరణలు తెచ్చింది తెలంగాణ సర్కార్. కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ధరణి పోర్టల్ ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. ధరణితో భూవివాదాలకు చెక్ పడిందని చెప్పారు కేసీఆర్.
శత్రువుకు శత్రువు మిత్రుడవుతుంటారు. రాజకీయాల్లో ఇలాంటి ఎక్కువగా జరుగుతుంటాయి. అధికారం కోసం, తమ ప్రత్యర్థులను మట్టి కరిపించడం కోసం పార్టీలు ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తుంటాయి.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. దాడి చేస్తూనే ఉంది. దీని తాకిడికి ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున...
మద్యం ప్రియులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐఎంఎఫ్ లిక్కర్ తో పాటు, విదేశీ మద్యంలోని మీడియం, ప్రీమియం ధరలను తగ్గిస్తున్నట్టు ఉత్తర్వులను జారీ చేసింది.
పోలవరం ప్రాజెక్టుపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరాన్ని కేంద్రం కట్టాల్సిన అవసరం లేదని.. తామే నిర్మిస్తామని టీడీపీ నేతలు చెప్పి, కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టును తీసుకున్నారని ఆరోపించారు.
కొద్ది రోజుల క్రితం విశాఖలోని గీతం విద్యాసంస్థ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందని చెబుతూ అక్కడి పలు నిర్మాణాలను విశాఖ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే.
కొన్ని నెలల క్రితం మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ గా ఆనంద గజపతిరాజు మొదటి భార్య సంతానం ఐన సంచయిత గజపతిరాజు పదవి చేపట్టిన నాటి నుండి గజపతి రాజు కుటుంబీకుల మధ్య వివాదాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కార్ కి చుక్కెదురైంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్పష్టం చేసింది.
పాకిస్తాన్ పార్లమెంట్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నినాదాలు. ఏంటీ తప్పుగా రాశారని అనుకుంటున్నారా.. అయితే మీరు తప్పులో కాలేసినట్టే. మీరు చదివింది అక్షరాల నిజమే.
ధరణి వెబ్ పోర్టల్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం అధికారికంగా ప్రారంభించారు. నవంబర్ 2 నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.