English | Telugu
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రవాణాకు లైన్ క్లియరైంది. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య జరిగిన చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
తెలంగాణలో కాక రేపుతున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రలోభాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా.. పార్టీలన్ని ఓటర్ల ప్రసన్నం కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి.
దిశ పోలీస్ స్టేషన్లు దిక్కు లేకుండా పోయాయా? దిశా చట్టం అటకెక్కిందా? నేరాలు, ఘోరాలను భరించాల్సిందేనా?. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వస్తున్న సూటి ప్రశ్నలవి.
అందరూ భయపడుతున్నట్లే జరుగుతోంది.. విపక్షాల అనుమానాలే బలపడుతున్నాయి.. రైతుల ఆందోళనే నిజమవుతోంది. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన, సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటున్న ధరణి పోర్టల్ దరిద్రంగా ఉందని తెలుస్తోంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై కోర్టు ధిక్కారం కేసు నమోదుకు అనుమతి కోరుతూ భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కు ఢిల్లీకి చెందిన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ లేఖ రాసిన సంగతి తెలిసిందే.
అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను కానీ బీజేపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదని బీఎస్పీ చీఫ్ మాయావతి స్పష్టం చేశారు. రాజ్యసభ, మండలి ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు...
జీవీఎల్ నరసింహారావు. బీజేపీ యుపి రాజ్యసభ సభ్యుడు. మొన్నటి వరకూ ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి. దక్షిణ భారతదేశం నుంచి తానొక్కడినే జాతీయ అధికార ప్రతినిధిని కాబట్టి..
దుబ్బాక ఉపఎన్నిక అటు బీజేపీకి ఇటు టీఆర్ఎస్ కు చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర మంత్రి హరీష్రావుకి సీఎం కేసీఆర్ ఊహించని షాక్ ఇచ్చినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తాజాగా పేర్కొన్నారు.
రెండు తరాలుగా సింధియా వంశం కాంగ్రెస్ లో కొనసాగిన సంగతి తెలిసిందే. తండ్రి మాధవరావు సింధియా.. ఇపుడు జోతిరాధిత్య సింధియా కూడా కాంగ్రెస్ నాయకులే అయినా.. కొద్దీ నెలల క్రితం జ్యోతిరాదిత్య కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ తో ప్రపంచం మొత్తం మరోసారి గడగడా వణుకుతున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో మన దేశానికి చెందిన భారత్ బయోటెక్ రూపొందించిన "కొవాక్సీన్" టీకా మూడో దశ ట్రయల్స్...
పెన్షన్లపై తరచూ సవాళ్లు విసురుతున్న బీజేపీ నేతలకు, తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుగులేని సవాల్ విసిరారు. కేంద్రం.. రాష్ర్టానికి పెన్షన్ల కింద ఏడాదికి ఇచ్చే సొమ్ము కేవలం 107 కోట్లు మాత్రమేనని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు.
పోలీసులు అమాయకులు. వారికి ఏ పాపమూ తెలియదు. ఏదో పాపం తెలియక.. రైతుల చేతికి జస్ట్ బేడీలు వేశారు. అంతే. వారి అమాయకత్వంపై ప్రాధమిక విచారణ జరిపి సస్పెన్షన్లు ఎత్తేశారు.
సహజంగా మనం అతను భలేవాడని అంటుంటాం. కానీ ఏపీ సీఎం జగనన్న మాత్రం.. ఆ భలేవాడికి అన్నయ్యలా ఉన్నాడన్న కొత్త సామెత ఒకటి, ఇప్పుడు వాడుకలోకి వచ్చింది. ముందు కాదనడం, ఆ తర్వాత దానినే తూచ్ అవుననడం అలవాటయిపోయింది.
రెండు రోజుల్లో ఉప ఎన్నిక జరగనున్న దుబ్బాకలో చివరి నిమిషంలో రాజకీయ సమీకరలు వేగంగా మారిపోతున్నాయి. ప్రచార గడువు ముగుస్తున్న సమయంలో అధికార పార్టీలోకి భారీగా వలసలు జరిగాయి.
తెలంగాణ ముఖ్యమంత్రికి చట్టాలు వర్తించవా? కేసీఆర్ ఏది చేసినా నడుస్తుందా? ఎన్నికల కోడ్ ను ఆయన పట్టించుకోరా?. తెలంగాణలోని విపక్షాలు ఇప్పుడు ఇవే ఆరోపణలు చేస్తున్నాయి.