English | Telugu
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి(మహాఘటబంధన్) సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పై తాజాగా కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా. ఈ పాట ఇప్పుడు హైదరాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి అచ్చు గుద్దినట్లు సరిపోయేలా ఉంది. ఇటీవల కురిసన భారీ వర్షాలు, వరదలకు నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి.
పోలవరం ప్రాజెక్టు నిధుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర జలశక్తి, ఆర్థిక మంత్రులకు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు.
జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు లేవని, కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామని అన్నారు.
ఏపీలో అమరావతి రైతులకు, పోలీసులు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ అమరావతి ఐకాస, టీడీపీ, రాజధాని పరిరక్షణ సమితి కలిసి చలో గుంటూరు జైలుకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.
గుంటూరు జిల్లాలో అధికార వైసీపీలో వర్గ పోరు ముదురుతోంది. అక్రమ దందాలు, కమీషన్లు, వాటాల కోసం అధికార పార్టీ నేతలే కుమ్ములాడుకుంటున్నట్లు కనిపిస్తోంది.
తెలంగాణ మంత్రి రాసలీలల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు మధ్యాహ్నం ముంబై ఐఐటీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. "మేనేజ్మెంట్ స్కూల్ అవెన్యూస్" పేరుతో ఐఐటీకి చెందిన శైలేష్ జె మెహతా అంతర్జాతీయ బిజినెస్ స్కూల్ లో ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.
మరో ఏడాదిలో జమిలి ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈలోగా జరిగిన నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది.
పార్లమెంటు సభ్యులంటే దేశ రాజధానిలో బోలెడంత గౌరవం. రాజ్యసభ సభ్యులయితే పెద్దమనుషుల కింద లెక్క. లోక్సభ సభ్యులకూ ఎనలేని గౌరవం. కానీ సొంత ఇలాకాలో మాత్రం వారివి సినిమా కష్టాలు.
టర్కీ, గ్రీస్ దేశాలను నిన్న భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైంది. దీనికి తోడు 196 సార్లు స్వల్ప ప్రకంపనలు కూడా నమోదయ్యాయి. ఈ భూకంపం ధాటికి ఏజియన్ సముద్రంలో సునామీ కూడా వచ్చింది.
కృష్ణాజిల్లా కేంద్రం అయిన మచిలీపట్నం(బందరు)లో ఈరోజు దారుణ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ నాయకుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ అచ్చాబా కుమారుడు ఖాదర్ బాషా ఇంట్లో ఉన్న సమయంలో అతని ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించారు.
కామారెడ్డి జిల్లాలో సన్నరకం వరికి తెగులు సోకి పంట మొత్తం నాశనం కావడంతో రోజుకో చోట రైతులు పంటను దహనం చేస్తున్నారు. చేతికొచ్చిన వరి పంటకు దోమపోటు సోకడంతో ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోవడంతో...
ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి అటు టీడీపీ, ఇటు లోకేష్ పై సెటైర్లు వేశారు. నారా లోకేష్ కు అసలు వరి చేనుకు, చేపల చెరువుకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. లోకేష్ ఒక వేస్ట్ ఫెలో అని నాని తీవ్ర స్థాయిలో విమర్శ చేసారు.
తెలంగాణలో ఓ మంత్రి ఇబ్బందుల్లో పడ్డారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ మంత్రి రాసలీలకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపుతోంది.