English | Telugu
తెలంగాణలో కరోనా బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఏపీ హైకోర్టు లో రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలకు వ్యతిరేకంగా పలు తీర్పులు వచ్చిన సంగతి తెల్సిందే. అంతేకాకుండా హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనాల ముందు పలు కేసుల పై విచారణ కీలక దశలో ఉన్న సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ చేసింది బీజేపీ. కేసీఆర్ సొంత జిల్లా దుబ్బాక అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నిక విజయంతో తెలంగాణలో కమలం దూకుడప పెంచింది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అంతా వైఎస్సార్ నామ జపమే వినిపిస్తోంది. జగన్ సర్కార్ తీసుకొచ్చిన పథకాలన్నింటికి వైఎస్సార్ పేరే పెట్టారు. పెన్షన్ పథకం నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టుల వరకు అన్నింటికి అదే పేరు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీ కార్పొరేటర్లకు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కార్పొరేటర్ పదవిని అడ్డుపెట్టుకుని ఎవరినైనా వేధింపులకు గురి చేస్తే ఊరుకోబోనని చెప్పారు.
కరుడు గట్టిన నేరస్తుడు నయీం కేసుపై సమగ్రమైన విచారణ జరపాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ డిమాండ్ చేసింది. రాష్ట్ర గవర్నెర్స్ డాక్టర్ తమిళి సై సౌందర్ రాజన్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి సోమవారం వినతిపత్రం అందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందనే అంశంలో రెండో అభిప్రాయం లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చునని తాము మాత్రం రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లు చెప్పిన విషయాన్ని...
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసిందో లేదో... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్న ఆయన..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని, హోమ్ మంత్రి అమిత్ షాను కలిసి వచ్చారో లేదో.. వెంటనే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్లడంతో...
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సినీనటి, ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీలను...
ప్రగతి భవన్ లో లీకు వీరులున్నారా? కేసీఆర్ రహస్య చిట్టా మొత్తం కేంద్రం చేతికి వెళ్లిందా? లీకేజీ సమాచారంతో టీఆర్ఎస్ సర్కార్ పై బీజేపీ పంజా విసరబోతుందా? అంటే తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది.
సర్జికల్ స్ట్రైక్. 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరాలను భారత వైమానిక దళం ధ్వంసం చేసినప్పుడు మార్మోగిన పదం. కొన్ని రోజుల పాటు దేశ వ్యాప్తంగా సర్టికల్ స్టైక్స్ పైనే చర్చ జరిగింది.
రాజధాని అమరావతి అంశం గత కొన్ని నెలలుగా ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అధికార వైసీపీ మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తుస్సమందా? కేసీఆర్ కు కమలం ఉచ్చు బిగిస్తోందా? బండి సంజయ్ కి బీజేపీ హైకమాండ్ ఎలాంటి సిగ్నల్స్ ఇస్తోంది? తెలంగాణ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నా.. తమిళనాడు రాష్ట్రంలో మాత్రం వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా చెన్నైలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలో కరోనా కలకలం రేపింది.