English | Telugu
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. ఇటీవల ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటించబోతున్నాడనే వార్త వచ్చిన
అక్కినేని నాగచైతన్య బాక్స్ ఆఫీస్ వద్ద తొలిసారిగా పోటీకి సిద్దమవుతున్నాడు. ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ రేసులో సింగల్ గా బరిలోకి దిగిన చైతన్య ఈసారి మరో హీరో సినిమాని 'ఢీ'కొట్టబోతున్నాడు. నాగచైతన్య, పూజా హెగ్డే జంటగా నటించిన ఒక లైలా కోసం సెప్టెంబర్
ఎప్పటికప్పుడు ఏదో ఓక సంచలన వ్యాఖ్య చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షించడం రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకత. లేటెస్ట్ గా కేసీఆర్ అన్న టైటిల్తో ఓ సినిమా తీస్తానని రివీల్ చేసి ఇండస్ట్రీ మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు.
టాలీవుడ్ లక్కీ గర్ల్ సమంత నిన్న రిలీజైన సూర్య సికిందర్ మూవీలో బికినీలో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో సమంత బికినీలో కనిపిస్తుందని వార్తలు వచ్చిన అవన్ని పుకార్లు అనుకొని కొట్టిపారేశారు.
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న 'సమంత' కి ఇప్పుడు షాక్ తగిలింది. ఏం మాయ చేసావే'..సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులు పడేసిన ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోలను పడేస్తూ.. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ టాలీవుడ్ టాప్ వన్ హీరోయిన్
జూనియర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ మూవీ గురించి ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ కోసం ఏకంగా రూ. 3 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. హాలీవుడ్ మూవీ స్థాయిలో ఉండే ఈ చేజింగ్ అండ్ ఫైటింగ్ ఇంటర్వెల్ బ్లాక్ ప్రేక్షకులను ఉత్కంఠకు
టాలీవుడ్ లో వరుస హిట్లతో జోష్ లో వున్న సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ఒకప్పుడు సంవత్సరానికి ఒకటి అనే పద్దతిలో వెళ్ళిన మహేష్ ఆతరువాత సినిమాల సంఖ్య పెంచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు వరుస ప్రాజెక్ట్ లతో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు శుభవార్త. గత కొంత కాలంగా పవన్ అభిమానులు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న 'గబ్బర్ సింగ్ 2' షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఆరు నూరైనా 'గబ్బర్ సింగ్ 2' షూటింగ్ ను అక్టోబర్ నుంచి మొదలుపెట్టాలని
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న మెసెజ్ ఓరియెంటెడ్ షార్ట్ ఫిల్మ్ లో బిజీగా వున్నాడు. ఇది పూర్తవగానే త్రివిక్రమ్ తో కొత్త సినిమా మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం యాక్షన్ కింగ్ అర్జున్ ను తీసుకున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఆగడు' రిలీజ్ వాయిదాపడే అవకాశాలు వున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమాను మొదట సెప్టెంబర్ 19న లేదా 26న విడుదల చేయాలని భావించారు. ఇప్పుడు ఆ టైమ్ కి సినిమా మొదటి కాపీ వచ్చే చాన్స్లేదని తెలుస్తోంది.
హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత రాబిన్ విలియమ్స్ (63) బలవన్మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాబిన్ విలియమ్స్ ఆకస్మిక మరణానికి చింతిస్తూ పలువురు సెలబ్రెటీలు ట్విట్టర్ ద్వారా తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు.
మాస్ మహారాజ రవితేజ 'పవర్' సినిమా షూటింగ్ ఓ పాట చిత్రీకరణ మినహా మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పటివరకు సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకి రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్స్ తో కావల్సిన పవర్ వచ్చి చేరింది. అసలు విషయం ఏమిటంటే..
ప్రేమకథ చిత్రాలతో హిట్లు దక్కించుకుంటున్న నాగచైతన్య, తొలిసినిమా 'గుండెజారి గల్లంతయ్యిందే' లవ్ స్టొరీతో ఆకట్టుకున్న కొండా విజయకుమార్ కాంబినేషలో రాబోతున్న సినిమా 'ఒక లైలా కోసం'.
ప్రముఖ నటుడు ప్రకాష్రాజ్ అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రకాష్ రాజ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా షూటింగ్ లో పాల్గొని తిరిగి వస్తుండగా మాదాపూర్లో ఆయన కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
గతంలో భద్ర, తులసి, దమ్ము లాంటి సినిమాలకు దర్శకత్వం వహించి..బాలకృష్ణతో సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్ని తీసిన బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు.