English | Telugu

కాజల్ అందరికి షాకిచ్చింది..!

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న 'సమంత' కి ఇప్పుడు షాక్ తగిలింది. ఏం మాయ చేసావే'..సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులు పడేసిన ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోలను పడేస్తూ.. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ టాలీవుడ్ టాప్ వన్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే సమంత ఇప్పుడు సడన్ గా సెకండ్ ప్లేస్ కి పడిపోయింది. అది ఎలాగా అంటారా? సౌత్‌లో ఓ ప్రముఖ పత్రిక టాప్ హీరోయిన్ ఎవరనే దానిపై ఆన్‌లైన్ సర్వే చేపట్టింది. ఈసర్వేలో అందరికి షాకిచ్చేలా కాజల్‌ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోంది. దీంతో ఇండస్ట్రీలో అందరూ దీనిపైనే చర్చిస్తున్నారు. టాప్‌లో వున్న సమంతకి ఈసర్వే లో సెకెండ్ ప్లేస్ రావడం, శృతిహాసన్ కి మూడో స్థానం దక్కడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.