English | Telugu
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో భౌతిక దాడులు, హత్యలు జరిగాయని.. అనేక మంది టీడీపీ సానుభూతి పరులు గ్రామాలు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని...
రాజకీయ నాయకుల్లో ప్రధాని మోడీ రూటే సెపరేట్. ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్ర మాతృ భాషలో ప్రసంగం మొదలుపెడతారు. ఆ రాష్ట్రానికి తగ్గట్టు ఆహార్యాన్ని మారుస్తున్నారు.
తమిళనాడు లోని మహాబలిపురం లో అర్జున తపస్సు ప్రదేశాన్ని విశిష్ట అతిథి జిన్ పింగ్ కు మోదీ వివరించారు. ప్రతి స్తంభాన్ని శిల్ప సంపదను జిన్ పింగ్ కు చాలా ఆత్మీయంగా మోదీ వివరించారు.
విశాఖలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం ఆత్మహత్య కోసం ఏకంగా గ్యాస్ సిలిండర్ ను ఉపయోగించింది. సిలిండర్ పేలి ముగ్గురు మరణించడం ఒకరికి తీవ్ర గాయాలు...
రాజకీయాల్లో ఎప్పుడు ఏ పార్టీ.. ఏ ఇతర పార్టీకి మద్దతిస్తుందో ఊహించడం చాలా కష్టం. అలాంటిదే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతివ్వడం.
సౌదీ అరేబియా తీరంలో ఇరాన్ కు చెందిన చమురు ట్యాంకర్ పై దాడి జరిగింది. జెద్దా తీరంలో చమురు తీసుకెళుతున్న ఓడపై రెండు క్షిపణులు దాడి చేసినట్టుగా ఇరాన్ మీడియా తెలిపింది. ట్యాంకర్ లో పేలుడుతో చమురు ఎర్ర సముద్రం లోకి లీకైంది. సౌదీ అరేబియా జెద్దాకు సమీపంలో ఉన్న తీరం వద్ద ఇరాన్ కు చెందిన ఇంధన ట్యాంకర్ పేలింది.
కార్మిక బీమా వైద్య సేవల సంస్థ ఈ.ఎస్.ఐ మందుల కొనుగోలు కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో మొత్తం రెండు వందల కోట్లకు...
టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై అసత్య ఆరోపణలు చేసినందుకు వైసిపి నేత విజయసాయిరెడ్డిపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించామని రవిప్రకాష్ మేనేజర్ తెలిపారు.
వైయస్ఆర్ రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితాలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు కూడా ఉండటం కలకలం రేపింది.ఒక్కసారిగా అధికారులు కూడా హుటాహుటిన ఆయన పేరును...
పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో చేశాడు. రెండో రోజు ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరు 63 వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ..
చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ చెన్నై చేరుకున్నారు, చెన్నై విమానాశ్రయంలో జింగ్ పింగ్ కు ఘన స్వాగతం లభించింది. గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళని స్వామి...
ఏపీ సీఎం వైఎస్ జగన్, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఈరోజు జరగాల్సిన భేటీ వాయిదా పడింది. ఈరోజు ఉదయం 11 గంటలకు వీరిద్దరూ భేటీ కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల భేటీని...
మనం ఎన్నో రకాల కల్తీలు చూస్తుంటాం. కానీ స్వఛ్చంగా భావించే పాలు కూడా ప్లాస్టిక్ ఐతే అనే ఆలోచన అందరిలో అలజడి రేపుతోంది .హైదరాబాద్ లో కల్తీ పాలు కలకలం సృష్టిస్తున్నాయి.
నవరత్నాలల్లో ఒకటైన మద్యం నిషేధం పై ప్రభుత్వం పై తీవ్ర దృష్టి పెడుతోంది. మద్య నిషేధం దిశగా మరో కీలక అడుగు వేసే యోచనలో ఏపీ సర్కారు ఉంది.
స్పెషల్ క్లాసెస్ కి వెళ్ళిన విధ్యార్ధినులతో వెకిలి చేష్టలకు దిగుతున్నాడు ఓ ప్రొఫెసర్. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లోని నన్నయ్య యూనివర్సిటీలో చోటు చేసుకుంటున్న ఒక అధ్యాపకుడి...