English | Telugu
పట్టు వీడని జేఏసీ మెట్టు దిగని సర్కార్ తెలంగాణా ఆర్టీసీ సమ్మె కేంద్రంగా కనిపిస్తుంది. కానీ, ఒకవేళ ఆర్టీసీ కార్మికులు కాస్త మెత్తబడి చర్చలకొస్తే సర్కార్ సానుభూతి చూపించే అవకాశం ఉందా...
విజయనగరంలో పైడితల్లి అమ్మ వారి పండుగ వైభవంగా జరుగుతుంది. పైడితల్లి అమ్మ వారి పండుగ నెల రోజుల పాటు ఘనంగా జరుపుతారు. అయితే నెలరోజుల పాటు జరిగే ఈ అమ్మవారి పండుగలో...
మేఘా కంపెనీల్లో వరుసగా నాలుగో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, కంపెనీ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి.
చెన్నై లోని లలితా జ్యువెలరీ చోరీ కేసులో కొత్త మలుపు వెలుగు చూసింది. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న తిరువారూరు మురుగన్ అనూహ్యంగా కోర్ట్ లో లొంగిపోయాడు.
తన డ్రీమ్ ప్రాజెక్టు సైరా నరసింహారెడ్డి సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోన్న మెగాస్టార్ చిరంజీవి... సినిమా ప్రమోషన్లో బిజీబిజీగా గడుపుతున్నారు. మీడియాకి ఇంటర్వ్యూస్ ఇస్తూనే...
తెలంగాణలో ఎలాగైనా పాగా వేసేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తోన్న బీజేపీ... ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఆయుధంగా మలుచుకోవాలనుకుంటోంది. ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు...
నిత్యం దేవుడికి దీప ధూప నైవేధ్యాలు పెట్టే పూజారిని దొంగను చేశారు, ఆలయం నుంచి తొలగించి నవ్వులపాలు చేశారు. తనపై దొంగతనం నేరం మోపడంతో ఆ పూజారి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఢిల్లీ లో మళ్లీ కాలుష్యం పెరిగిపోయింది...
చిరంజీవి జగన్ భేటీ ఇటు సినీ ఇండస్ట్రీలో అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా మెగాస్టార్ రాజకీయాలకు దూరంగా, సినిమాలకు దగ్గరగా ఉంటున్నారు.
కాళేశ్వరం బహుళార్ధక ఎత్తిపోతల ప్రాజెక్టు... లక్ష కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు... టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్...
ఆర్టీసి సమ్మె తీవ్ర రూపం దాల్చుతుంది,వరుస ఆత్మహత్యలతో ఉద్యమ రూపం దాల్చుతోంది. డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, కండక్టర్ సురేంద్ర గౌడ్ లు ప్రాణాలు తీసుకోవటం ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని...
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పెద్ద చర్చనీయంశంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఏం జరగబోతోంది అని అందరిలోనూ ఒక ఆందోళన మొదలైయ్యింది.
నేటి విద్యార్ధులే రేపటి భావి భారత పౌరులు అన్నారు పెద్దలు. కానీ ఇప్పటి పరిస్థితులకు మాత్రం విద్యార్ధులనే లక్షంగా చేసుకుంటున్నారు కొందరు. వివరాళ్లోకి వెళ్తే విద్యార్థి నేతల పై నిఘా పెట్టాల్సిన...
'భలే మంచి చౌక బేరము' అనే సాంగ్ వినే ఉంటారు. ఇప్పుడు ఈ న్యూస్ వింటే అదే సాంగ్ పాడుకుంటారు. విజయవాడ నడిబొడ్డున ఆర్టీసీకి ఉన్న ఖరీదైన ఐదెకరాల స్థలాన్ని...
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆలోచన లేదని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..