English | Telugu
మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బీజేపీ శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంద ని అనుకున్నారంతా. ముఖ్యమంత్రి పదవి విషయంలో బిజెపి శివసేనకు మధ్య సయోధ్య కుదరకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు జరగలేదు.
మద్యం టెండర్లు వచ్చాయంటే చాలు వైన్ షాప్ ఓనర్లు ఎగబడిపోతారు.. కానీ తెలంగాణలో కథ రివర్స్ అయ్యింది. మద్యం షాపు మాకొద్దంటూ భయపడిపోతున్నారు. జనాలు నివసిస్తూ..
బావిలో నీరు తాగే రోజుల నుంచి బాటిల్లో నీళ్లు తాగే రోజులకు వచ్చేసారు ప్రజలు. మినరల్ వాటర్ లేనిదే గొంతులోకి నీళ్లు దిగటంలేదు. అసలు మనం తాగే నీరు ఎంత వరకు సురక్షితం..!
మొదటి స్థానంలో ఉన్న దేశ రాజధానికి పోటీ పడుతుంది హైదరాబాద్ నగరం. కార్పొరేట్ కంపెనీల విషయంలోనే కాదు కాలుష్యం విషయంలో కూడా ఎక్కడా తగ్గటం లేదు.
ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగబోతుంది. సంస్థ భవిష్యత్తుపై ఈ రోజు జరిగే కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పై రేపు ఛలో విశాఖపట్నం లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇసుక కొరత కారణంగా లక్షలాది కార్మికులు...
లక్షలు..లక్షలు.. దోచుకున్న నాయకులని చూస్తున్న ఈరోజుల్లో తనకు తానే జరిమానా విధించుకున్నాడు ఒక మంత్రి. అదేంట్రా.. మంత్రి జరిమానా వేసుకోవడం అది కూడా తనకు తానే అని...
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు రెండూ.. రెండు భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నాయి. ఒక పక్క ఆర్టీసీ సమ్మెలతో తెలంగాణ రాష్ట్రం భగ్గుమంటుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు...
పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న విపక్షాలకు, ఇసుక రూపంలో బ్రహ్మాస్త్రం దొరికినట్టయ్యింది. లక్షలాదిమంది భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక పస్తులుంటున్నారంటూ...
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా ఉంది కొందరు తెలుగుదేశం నేతల పరిస్థితి. ఒకవైపు పార్టీని బతికించుకోవడం కోసం చంద్రబాబు జిల్లాలు తిరుగుతూ, దీక్షలకు పిలుపునిస్తూ...
తెలంగాణ ఆర్టీసీ సమ్మె రోజు రోజుకి మరింత ఉధృతం అవుతూనే ఉంది. సమ్మె విషయంపై జేఏసీ లీడర్లు ఇప్పటికే గవర్నర్ ను కూడా కలిసి విన్నవించిన విషయం తెలిసిందే.
సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి , ఈ పేరు నిన్నటి దాకా చాలా కొద్ది మందికే తెలుసు.. అలాంటిది ట్విట్టర్ పుణ్యమా ఈయన ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. బీజీపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పదవిలో...
పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. నవంబర్ 5వ తేదీ వరకు ఎలాంటి భవన నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశించింది. ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయికి...
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎక్కువ సీట్లు పొందిన బీజేపీకే సీఎం కుర్చీ దక్కుతుందా లేదంటే కమలనాథులతో విభేదిస్తున్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారా...
ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ తరువాత ఇతర పార్టీల నుంచి పలువురు నాయకులు...