English | Telugu
విశాఖపట్నంలో ఏసీబీ అధికారులు తప్పటడుగు వేశారు. తమ మాట లెక్క చేయటం లేదని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ టి తారకేష్ ను అక్కడి నుంచి బదిలీ చేయించేందుకు వారు పన్నిన కుట్ర...
మరి కొన్ని గంటల్లో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. పారిశ్రామిక రంగంలో కొత్త ఒరవడి సృష్టించటానికి అంతా సిద్ధం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. యాదాద్రి జిల్లాలో గ్రీన్ ఇండస్ట్రియల్...
ఈ భూమి మీద మానవాళికి అణ్వాయుధాలు శత్రువు కాదు. పక్కనున్న పాకిస్తాను అంతరిక్షంలో ఉన్న ఏలియన్స్ తో ఎలాంటి ముప్పూ తెలియదు కానీ గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి త్వరలోనే...
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరిగి పూర్తిస్థాయి క్యాబినెట్ కొలువుదీరింది. అన్ని శాఖలకు మంత్రులొచ్చారు. తమ శాఖలకు సంబంధించిన పనులు చూడాల్సిన బాధ్యత వీరిపై ఉంది.
జగిత్యాల బల్దియాను పూర్తిగా ప్రక్షాళన చేశారు. పాలక వర్గం గడువు ముగిసిన తర్వాత ప్రత్యేకాధికారుల పాలనలో నడుస్తున్న బల్దియాలలో ఉద్యోగులు, కార్మికులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
ఎన్నికలకు ముందు పార్టీ తరపున బలంగా వాయిస్ వినిపిస్తూ, చంద్రబాబుపై విరుచుకుపడిన వారందరికీ దాదాపు పదవులు కట్టబెట్టారు జగన్. పలువురికి పిలిచిమరీ పోస్టులిచ్చారు.
ధర్మపురి అర్వింద్... ఒకప్పుడు ధర్మపురి శ్రీనివాస్....అదే డీఎస్ కొడుకుగా మాత్రమే కొందరికి తెలుసు... అది కూడా నిజామాబాద్ వరకే అర్వింద్ ఎవరో తెలిసేది... డీఎస్ ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు...
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఆగ్రహంతో రగిలిపోతోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నారు. వెయ్యి శాతం ఇప్పుడున్న ఆర్టీసీ ఉండబోదని ఇంతకుముందే చెప్పిన కేసీఆర్...
రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు... అప్పటివరకు చక్రం తిప్పినోళ్లు అనామకులుగా.... అనామకులు అకస్మాత్తుగా రాజులుగా అవతరించొచ్చు...
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం బిజెపి రాజ్య సభ సభ్యుడు సుజనా చౌదరితో విందు రాజకీయం టిడిపి అధినేత చంద్రబాబులో టెన్షన్ పీక్ స్టేజ్ కి తీసుకెళ్లిందట. ఈ నేపధ్యం లోనే ప్రకాశం జిల్లాలోని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడటం ఇప్పుడు ఉత్కంఠకు తెరలేపింది.
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా సకల జనులు సమరభేరి బహిరంగ సభ ముగిసింది. ఉద్యమంలో భాగంగా రేపు ఒక్క రోజు దీక్షలో ఇరవై నాలుగు గంటల పాటు కార్మికులు దీక్షలో కూర్చోవాలని పిలిపునిచ్చారు. విలీనమై ప్రధాన ఎజెండాగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సభకు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి...
తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మధురై, తిరునెల్వేలి, తిరువల్లూరు, తూత్తుక్కుడి, విరుదునగర్...
కీర్తి గత మూడు రోజులుగా వార్తలలో వినిపిస్తున్న పేరు. జన్మనిచ్చిన తల్లినే హత్య చేసింది. తాజాగా కీర్తి మరో ప్రియుడు బాల్ రెడ్డిని అదుపు లోకి తీసుకొని అత్యాచారం కేసు నమోదు చేసేందుకు పోలీసులు...
బంగారమంటే భారతీయులకు ప్రాణం. ప్రతి ఏటా భారత్ తొమ్మిది వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనికోసం రెండు లక్షల యాభై వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.