English | Telugu
బంగారమంటే భారతీయులకు ప్రాణం. ప్రతి ఏటా భారత్ తొమ్మిది వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనికోసం రెండు లక్షల యాభై వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే సీఎం పదవి కోసం పట్టుబడుతున్న శివసేనకు బిజెపి నేతలు కొత్త ఆఫర్ ఇచ్చారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. కార్మికులను సమ్మె నుంచి విరమింపజేసి విధుల్లో చేర్చడం ఇబ్బందిగా మారింది. అటు కార్మికులను ఒప్పించ లేక...
అధికారం చేతిలో ఉంటే తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయటం తేలిక. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా, వారి పార్టీ అధికారంలో ఉందనుకోండి ఆయా నేతలు...
వాళ్లు రాష్ట్రానికి మంత్రులు కానీ సొంత నియోజకవర్గం దాటి బయటికి వెళ్లలేని పరిస్థితి. పక్క నియోజకవర్గంలో కాలు పెట్టాలంటే జంకుతున్నారు, కొద్దిమంది మంత్రులైతే ఉంటే...
తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న కొలువుదీరిన పవిత్ర పుణ్య క్షేత్రం. నిత్యం దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు శ్రీనివాసుని దర్శనానికి తిరుమలకు వస్తూ ఉంటారు.
ఆర్టీసీ కార్మిక జేఏసీ ఇవాల్టి సకల జనుల సమరభేరి సభతో తమ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావించింది. ఇందులో భాగంగానే పక్కా ప్రణాళికను రూపొందించింది...
తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా జరిగింది. హుజూర్ నగర్ లో పార్టీ ఓటమిపై చర్చకు జరగగా ఓటమికి బాధ్యత తనదే అంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు.
జమ్ము కశ్మీర్ లో యూరోపియన్ యూనియన్ ఎంపీలు వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. స్థానికులు అధికారులతో పలు అంశాలపై చర్చించారు ఈయూ ప్రతి నిధి బృందం సభ్యులు.
గులాబీ పార్టీ లో జోరు పెరిగి టిక్కెట్ల వేట మొదలైంది. మున్సిపల్ ఎన్నికలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహులు వారి నాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
ఫోన్ లోనే అన్ని పనులూ అయిపోతున్నాయి. ఇలాంటి కాలంలో టైలర్ వద్దకు వెళ్లి బట్టలు కుట్టించుకొనే వాళ్ల సంఖ్య తక్కువే. అయితే టైలరింగ్ నే నమ్ముకున్న వాళ్లు మాత్రం అందులోనే...
తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకంలో భూమి కొనుగోలుకు బ్రేక్ పడింది. భూమి కొనుగోలు బాధ్యత చూస్తున్న ఎస్సీ కార్పొరేషన్ కొన్ని నెలలుగా...
హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీకి వెళ్లిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఇంత వరకూ బాగానే ఉన్నా, ఢిల్లీలో ఏం జరిగింది అనేది...
పోలీసులపై చంద్రబాబు బెదిరింపుల ధోరణి తో మాట్లాడుతున్నారని, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలనీ.. గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో వైసిపి ఎమ్మెల్యేలు...
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాటలు విని అందరు నివ్వెరపోతున్నారు. సిద్ధిపేట అంటే హరీశ్ రావు, హరీశ్ రావు అంటే సిద్దిపేట. అంతగా ఆయన పేరు పక్కన ఈ ఊరు చేరింది.