English | Telugu
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజాప్రతినిధులు , అధికారులు ప్రజా బాట పట్టాలని ఆదేశించారు ఏపీ సీఎం జగన్. కలెక్టర్లుకు, ఎస్పీలకు ఇచ్చిన ప్రత్యేక విందులో ఆయన కీలక సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.... అందుకు ఉదాహరణగా దక్షిణాఫ్రికాను ప్రస్తావించారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయంటూ...
దిశా కేసు నిందితుల గురించి సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. నిందితులు గతంలో తొమ్మిది హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైవేల పక్కన జరిగిన హత్యలపై ఆరా తీయగా ఈ విషయం బయటపడింది.
ముఖ్య మంత్రి కేసీఆర్ యాదాద్రిని సందర్శించారు. కొండపై ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపం, అంతర ప్రాకార మండపం, రామానుజ కూటం, యాగశాల, నిత్య కల్యాణ మండపం అద్దాల మండపంతోపాటు, సప్తగోపురాలు...
పట్టణాల్లో పేదలకు కట్టించే ఇళ్లు నామమాత్రంగా కాకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా నిర్మించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. పట్టణ పేదలకు గూడు సైజు సౌకర్యాల గురించి ప్రభుత్వం చేసే ఆలోచనలకు...
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి ఈ నెల ( డిసెంబర్ ) 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇప్పట్నుంచే అధికారుల గురించి సర్కారు పెద్దలు ఆరా తీయడం...
తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు ఎస్సీ రిజర్వు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాదరావు ఎన్నికయ్యారు. జనసేన నుంచి మొత్తం రాష్ట్రంలోనే ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక. అయితే ఇప్పుడాయన తన రాజకీయ భవిష్యత్తును...
అధికార వికేంద్రీకరణ... మూడు రాజధానులు... అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి... సెక్రటేరియట్ ఒక చోట... హైకోర్టు మరో చోట... అసెంబ్లీ ఇంకో చోట... ఇలాంటి మాటలు చెప్పడానికి... వినడానికి బాగానే ఉంటాయి.....
ఏపీలో మూడు రాజధానులు ఉండొచ్చన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు భగ్గుమన్నారు. కమిటీ నివేదిక రాకముందే రాజధానిపై జగన్ ఎలా ప్రకటన చేస్తారంటూ ప్రశ్నించారు. జగన్ చర్యలు పిచ్చి తుగ్లక్ను తలపిస్తున్నాయంటూ ...
కేజీ ఉల్లి కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. బయట మార్కెట్లో ఉల్లి కొనే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఉల్లిపాయల కోసం జనం ఉదయాన్నే కౌంటర్ల దగ్గరకు భారీగా తరలివెళ్తున్నారు.
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముగింపు రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి... రాజధానిపై ఆటంబాంబు పేల్చారు. చివరి రోజు రాజధానిపై చర్చ చేపట్టడంతో ఏదో కీలక ప్రకటన ఉంటుందని భావించినా.....
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల పై పెద్దగా ఆసక్తిగా లేనట్లే కనిపిస్తున్నారు. 5 ఏళ్లుగా పని చేస్తున్న పీసీసీ నుంచి తప్పుకోవాలని ఆయన ఇప్పటికే నిర్ణయించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
మనిషి అన్ని పనులూ అవసరం కోసమే చేయడు. అలాగని పూర్తిగా నమ్మకాలు విశ్వాసాల మేరకు నడుచుకోడు, రెండింటినీ మేళవించి జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూంటాడు. మరి ఒకవేళ ఈ రెండూ ఒకదానితో ఒకటి క్లాష్ అయితే...
దిశ ఎన్ కౌంటర్ కేసులో హతులైన నలుగురు యువకుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రి లోని మార్చురీలో కుళ్లిపోతున్నాయి. దీంతో వాటిని ఎలా భద్రపర్చాలనే అంశంపై ఆసుపత్రి వర్గాలు మల్లగుల్లాలు పడ్డాయి.
పాక్ మాజీ అధ్యక్ష్యుడు, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్కు పాకిస్తాన్లోని ఓ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. ముషారఫ్ పై దేశ ద్రోహం కేసుతో పాటు అవినీతి కేసులున్నాయి. ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఈ సంచలన తీర్పును...