English | Telugu
ఈసారి ఏపీ బడ్జెట్ అంచనాల్ని మించిపోతోంది, మార్చి ఆరో (మార్చి 6) తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆర్ధికశాఖ రేయింబవుళ్లూ కసరత్తు..
మహిళ ప్రయాణికురాలు ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీసు స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు.. బస్సు లో వైజగ్ నుండి...
దిశా చట్టంపై రాష్ట్రపతి నుంచి ఆమోదం రానందున ప్రస్తుతానికి దిశ పథకంగా దీన్ని పేర్కోన్న ప్రభుత్వం. దిశా పథకం కింద నిర్మించాల్సిన పోలీసు స్టేషన్లు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు తదితర అంశాలకు ఈ నిధుల్ని...
ఆంధ్రప్రదేశ్ లో కియా ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కియా ఎక్కడికీ తరలిపోవడం లేదంటూ ఏపీ మంత్రులు, ఎంపీలు, వైసీపీ ముఖ్యనేతలు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నా..
విశాఖను పరిపాలనా రాజధానిగా జగన్ ప్రభుత్వం ప్రకటించింది. పరిపాలనా రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధానే. ఎక్కడ్నుంచి పరిపాలన జరుగుతుందో అదే..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలను కూడా వణికిస్తోంది. ఏపీ, తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాకపోయినా జనాన్ని మాత్రం భయపెడుతోంది. అయితే...
కమ్మ అధికారులు, ఉద్యోగులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా కమ్మ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా కేంద్ర ఎన్నికల....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి మూడు నెలలు కూడా కాలేదు... కానీ, అప్పుడే, ప్రెజర్ తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని నీలం సహానీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది....
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మహా యుద్ధాన్ని తలపించాయి. కనీవినీ ఎరుగని రీతిలో భారీ సైన్యాన్ని మోహరించింది కమలదళం. 56 మంది కేంద్రమంత్రులు, 11 మంది ముఖ్యమంత్రులు, 200 మంది ఎంపీలను యుద్ధక్షేత్రంలో నిలిపింది...
గ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. మరోసారి బంపర్ మెజారిటీతో కేజ్రీవాల్ ఢిల్లీ పీఠాన్ని అధిష్టిస్తారన్న లెక్కలు లెక్కతప్పలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ 50కి పైగా స్థానాల్లో ఘనవిజయం సాధించింది....
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా చాలా రోజులుగా కనిపించటం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చక్కదిద్దాల్సిన ఆయన కొంతకాలంగా గాంధీ భవన్ లో కనిపించడం మానేశారు. ఢిల్లీకే పరిమితమయ్యారో లేదంటే తెలంగాణలో ఏముందిలే...
ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వాత మోత మొదలైంది. ఓటు బ్యాంకే లక్ష్యంగా హద్దూపద్దూ ఎన్నికల్లో హామీలిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి... వాటిని అమలు చేసేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమలు కోసం అధికారంలోకి వచ్చిన....
రాష్ట్రంలో ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ఇకపై దృష్టంతా పాలనపైనే పెట్టాలని కలెక్టర్ లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వబోతున్నారు. అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందించటమే లక్ష్యంగా పని చేయాలని...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉదయం ప్రారంభం కానుంది. మొత్తం డెబ్బై శాసనసభ స్థానాలకు ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. హస్తిన ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. శనివారం ఢిల్లీలోని డెబ్బై అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్ జరిగింది, ఈరోజు మొత్తం ఇరవై ఒక్క కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహించేందుకు...
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి, నెలలో 500 యూనిట్ లకు మించి విద్యుత్తును వినియోగించే వారికి యూనిట్ కు 90 పైసలు చొప్పున పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఈ ధర రూ 9.05 ఉండగా...