English | Telugu
కరోనా కట్టడికి సౌదీ అరేబియా ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని మరికొద్ది రోజులు పొడగించింది. అన్ని అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులను రద్దు కాలాన్ని పొడగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రద్దు కొనసాగుతుందని స్పష్టం చేసింది...
కరోనా (కొవిడ్ -19) వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్డౌన్ను పొడిగిస్తారంటూ వార్తలొస్తున్నాయనీ, అయితే ఇప్పటి వరకూ అలాంటి ఆలోచన ఏదీ తమవద్ద లేదనీ కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది....
నారా లోకేష్ బాబూ.... మీరిక రిలాక్స్ అవ్వొచ్చు. మీ రాజకీయ ప్రత్యర్ధులు తరచూ మీ తెలుగు పద ప్రయోగంపై విరుచుకు పడుతూ, మిమ్మల్ని ఆట పట్టిస్తుంటే, మీకు తీవ్రమైన మనో ఖేదం కలుగుతోంది గదా. ఇప్పుడు మీకింకా బెంగ అక్కర్లేదు....
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 వైరస్ భారత్కు వచ్చేసరికి దాని రూపు మార్చుకుని బలహీనపడి తోక మూడిచిందని ప్రముఖ గ్యాస్ట్రొ ఎంటరాలజిస్ట్ డా.డి.నాగేశ్వరరెడ్డి చెప్పారు. చైనాలోని వుహాన్లో పుట్టిన ఈ వైరస్.. అక్కడ బలపడి...
తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్సయిజ్ సీఐ అక్రమంగా మద్యం తరలించారనీ, అతన్ని తక్షణమే సస్పెండ్..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మనదేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి...
కరోనాను రాజకీయాలకు వాడుకోవడం నీచమైన చర్య. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు. గుర్తు పెట్టుకుంటాం. భవిష్యత్లో రాజకీయంగా చూసుకుందామని అంబటి హెచ్చరించారు...
లాక్ డౌన్ కారణంగా డయాలసిస్ కు వెళ్లలేని ఒక సామాన్యుడి కథ ఇది. ఉస్మానియా యూనివర్సిటీ ఔట్ గేట్ దగ్గర అరటి పండ్లు అమ్ముకునే ఒక చిరు వ్యాపారి అయిన 55 ఏళ్ల మొహమ్మద్ వాజిద్ కిడ్నీ పేషంట్. వారం వారం డయాలసిస్ కు వెళ్లాల్సి ఉంటుంది...
యాచకులు అందరినీ ఆత్మీయంగా పలకరించి ఎవరికీ ఏ లోటూ రాకుండా చూసుకుంటామని అందరి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ సందర్భంగా వారికి కొత్త దుస్తులతో పాటు గా భోజనాన్ని అందజేశారు...
ఆంధ్ర ప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్లు తమ ఉదారత చాటుకున్నారు. కరోనా బారిన పడిన రాష్ట్రాన్ని ఆదుకోవటానికి తమ మూడు రోజుల వేతనాన్ని ముఖ్య మంత్రి సహాయ నిధికి...
కనికా కపూర్ ప్రస్తుతం ఇండియాలో పెద్దగా పరిచయం అవసరంలేని పేరు. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత క్వారంటైన్ నిబంధనలు పాటించకుండా అందరితో కలిసి తిరిగిన బాలివుడ్ సింగర్ కనికా కపూర్ కు కరోనా సోకిందన్న విషయం తెలిసిందే.
క్షేత్రస్థాయిలో 55 సంవత్సరాలు పైబడిన పోలీస్ సిబ్బంది, ఇంకా హృదయ, శ్వాస, మధుమేహం సమస్యలతో బాధ పడుతున్న పోలీసు ఉద్యోగులను క్షేత్రస్థాయి విధులకు దూరంగా ఉంచాలని డిజిపి గౌతమ్ సవాంగ్...
కరోనా వైరస్ కల్లోలంతో కలత చెందిన జర్మనీ హెస్సేల్ స్టేట్ ఆర్ధిక మంత్రి థామస్ షెఫర్ ఆత్మహత్య కు పాల్పడ్డారు. ఈ విషయంన్ని స్టేట్ ప్రీమియర్ వోల్కర్ బోఫీర్ ధృవీకరించారు.
కరోనా విస్తరిస్తోందంటూ రకరకాల విషప్రచారాలు చేస్తున్నారు. కొంత మంది దుర్మార్గంగా పనికట్టుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వారికి ఎలాంటి శిక్షలుంటాయో చూపిస్తా!
మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేయం! రైతుల వద్దకే వెళ్ళి పంట మొత్తం, ప్రతి గింజ, ప్రతి కిలో ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. కాబట్టి రైతులు ఎవరూ తొందర పడవద్దు. అందరికీ కూపన్లు ఇస్తాం.