English | Telugu
ఎవరైనా మద్యానికి వ్యసనమైన వ్యక్తులు మరీ ఎక్కువగా ఆందోళనకు గురైతే రాష్ట్రంలోని ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఎక్సైజ్ CI లు మరియు SI లు ఇలాంటి వ్యక్తులను గుర్తించి వారికి మానసిక వేదనకు గురికాకుండా సరైన అవగాహన కల్పించి...
ఆంధ్ర ప్రదేశ్ లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 7,060 మందిపై కేసులను నమోదు చేసినట్టు రాష్ట్ర డి జి పి గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా నిలబడాలని అందుకు అనుగుణంగా తమ గ్రామంలో వైరస్ ను కట్టడి చేసేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ధాన్యాన్ని దానంగా ఇవ్వాలని...
ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారి తో విలవిలలాడుతున్న సందర్భంలో లాక్ డౌన్ సమర్థంగా అమలయ్యేలా చూసేందుకు సామాజిక బాధ్యతగా బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఐదుగురు ఆహారం అందించే ప్రణాళికలో ముందుకు సాగాలని...
కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో లాక్ డౌన్ అమలవుతుండగా అత్యవసర సేవలలో నిమగ్నమై ఉన్న ప్రైవేటు వ్యక్తులతో సహా, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా కోసం ప్రభుత్వం కోవిడ్ 19 అత్యవసర పాస్ ను మంజూరు చేయాలని నిర్ణయించింది.
నిరుపేదలపై నిర్దయగా వ్యవహరించారు. యూపీలో ఈ దారుణం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కుని వున్న వలసకూలీలను బస్సులు పెట్టి పిలిపించుకున్నారు. అంత వరకు బాగానే వుంది.
ప్రస్తుతం భారత్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 1100 మార్కును దాటేశాయి. ఈ క్రమంలో కరోనాపై పోరుకు ఆర్థిక సాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు.
లాక్ డౌన్ నేపద్యంలో రాష్ట్రంలో మాంసం, చికెన్, చేపల లభ్యతపై మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు.
ఏప్రిల్ 14 వరకు భక్తులకు శ్రీవారి దర్శనం అనుమతి లేదు. నిత్య కైంకర్యలు యథాతథంగా నిర్వహిస్తున్న అర్చకులు. ఇప్పటికే రెండు ఘట్ రోడ్డులు మూసివేత.
ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణ, వైద్య సేవలు, రోగ నిర్దారణ పరీక్షలు, ఇన్ పేషెంట్ సేవలు మొత్తం ప్రభుత్వ అధీనంలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ విపత్కర పరిస్థితుల్లో నిరుపేదల్ని ఆదుకోవడానికి ఆర్థికసహాయం చేయాలని తెలంగాణా రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.
లాక్ డౌన్ మూలంగా వలస కూలీలు రోజువారీ పని లేక.. తినడానికి, ఉండటానికి వసతులు లేక.. వందల కిలోమీటర్లు నడిచి స్వగ్రామాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. కొందరు నడుస్తూ మృత్యువాత పడిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
మన భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. మన ఆహారపు అలవాట్లే మనకు శ్రీరామరక్ష అంటున్నారు తెలంగాణా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
చికెన్, ఎగ్స్ బాగా తినండి. రోగనిరోధక శక్తి పెంచుకోండి! మేమంతా చికెన్ తింటున్నాం. మీరు కూడా చికెన్ తినండంటూ ఎమ్మెల్యే రోజా తన ఇంటి కిచెన్లో హడావిడి చేశారు. చికెన్ లెగ్ రోస్ట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. లాక్డౌన్ సందర్భంగా...
వలంటీర్ల వల్లే కరోనా కేసులు గుర్తించామని, ఇంటింటికీ తిరిగి వెంటనే గుర్తించడం వల్లే వైరస్ వ్యాప్తిని నివారించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. అయితే ప్రభుత్వ పథకాల లబ్ధిని అర్హుల ఇళ్లకే చేరవేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా...