English | Telugu
విదేశాల నుండి పశ్చిమగోదావరి జిల్లా వాసులు తిరిగి వారి యొక్క స్వస్థలాలకు రాగా వారిలో 72 మంది యొక్క సమాచారం తెలియరాలేదు.
పాకిస్థాన్లోనూ రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 1,197 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తొమ్మిది మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే ఆ దేశానికి సాయం చేసేందుకు చైనా ముందుకొచ్చింది.
కరోనా కల్లోలంలో ప్రజలను ఆదుకునే ఆపద్భాందవుడు ఏడుకొండలవాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా టీటీడీ అందించనున్న సహాయ సహకారాల గురించి...
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ నేపథ్యంలో వైన్స్ దుకాణాలు మూసివేత కారణంగా, గత కొన్ని రోజుల నుంచి మద్యం లభించకపోవడంతో దొంగలు మద్యం షాపులను ధ్వంసం చేస్తున్నారని తెలంగాణ వైన్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారు వృత్తిలో భాగంగా ఎక్కడికి వెళ్లడానికైనా అనుమతి ఉందని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్కుమార్, పురపాలక శాఖ కమిషనర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణతో కలిసి శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
కూరగాయల ధరలు అందుబాటులోకి తేవడంతో పాటు అందుబాటులో ఉంచడంపై మార్కెటింగ్ శాఖ అధికారుల చర్యలను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు....
తెలంగాణాలో ఈ రోజు ఆరు పాజిటివ్ కేసులు వచ్చాయి. ఖైరతాబాద్లో కరోనాతో 74 ఏళ్ల వృద్ధుడు మృతి చెందారు. పాతబస్తీలో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది.
బత్తాయి, నిమ్మ ఎగుమతులకు ఇకపై ఎటువంటి ఇబ్బంది ఉండబోదని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ నియోజక వర్గం రహమత్ నగర్ డివిజన్ లో కరోన వ్యాధి వ్యాప్తి కట్టడికి ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ పర్యటించి అవగాహన కల్పించారు.
ప్రజలకు నిత్యావసర వస్తువైన పాలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం మంత్రి కార్యాలయంలో వివిధ డెయిరీల ప్రతినిధులతో మంత్రి సమీక్షించారు.
ప్రస్తుతం ప్రపంచంలో ఒకే ఒక చర్చ..కరోనా..చిన్నా, పెద్దా, బీద, ధనిక, రాజు, బంటు వంటి తేడా లేకుండా అందర్నీ చుట్టేస్తున్న మహమ్మారి. దీని బారిన పడకుండా ప్రయత్నం చెయ్యని మనిషి కానీ, దేశంకాని లేవు.
ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ చేయడంతో ఆయా రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వలస కూలీలకు భోజన, వసతి, ఇతర ఇబ్బందులు లేకుండా అన్నిఏర్పాట్లు చేస్తున్నామని...
నల్గొండ జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలు పై మంత్రి జగదీష్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
గుంటూరు గోడౌన్ దావత్లో పోలీసులు, నేతలు కూడా పాల్గొన్నారా? ప్రధానమంత్రి జనతా కర్ఫ్యూ ప్రకటించిన రోజు. ఊరంతా ఇళ్లల్లో బిక్కుబిక్కు మంటోంది. కానీ శాసనసభ్యులు ముస్తఫా బావ ఊరు బయట తమకు చెందిన ఓ గోడౌన్లో దావత్ పెట్టుకున్నారు.