English | Telugu
సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ గృహ నిర్భంధంలో ఉన్నట్టు కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. తన ఆరోగ్యం గురించి కనుక్కునేందుకు నాన్స్టాప్గా కాల్స్ వస్తుండడంతో...
తమిళనాడులో 34 ఏళ్ల ఓ వ్యక్తి కలకలం రేపాడు. ఇటీవల అతడు విదేశాల నుంచి రావడంతో అతడిని హోం క్వారంటైన్లో ఉంచారు. అయితే, అతడు పిచ్చి పట్టినట్లు ప్రవర్తించి ఓ వృద్ధురాలి (90) మరణానికి కారణమయ్యాడు.
సృష్టిలో కరోనా మొదటిది కాదు! చివరిది కూడా కాదు! మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వైరస్ సోకిన కొన్ని రోజుల్లోనే మనిషి చనిపోతున్నాడు.
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పోలీసు సిబ్బంది పని తీరును నేడు గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు పరిశీలించారు. శంకర్ విలాస్ సెంటర్లో సిబ్బందికి పలు సూచనలు చేశారు.
జ్వరంతో బాధపడుతున్న తన కొడుకును జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చిన ధర్మవరం తండా మహిళ. సాధారణ రోగాలకు వైద్యం చేయమంటూ మహిళను తిప్పి పంపిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.
విశాఖ శ్రీ శారదాపీఠం లో 11 రోజులపాటు సాగిన అమృత పాశుపత సహిత విషజ్వర పీడా హర యాగం. యాగాన్ని పర్యవేక్షించిన విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర.
ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కొన్ని తప్పుడు విషయాల పట్ల అప్రమత్తంగా ఉండండి. అపోలో డాక్టర్ ..రిపోర్టర్ సంభాషణ, J D లక్ష్మీనారాయణ గారి వాయిస్,.ఇటలీ లో ట్రక్కులో కుప్పల శవాలు...
రోజంతా ఇంట్లో ఉండి పొద్దున్నే పాల పాకెట్ లు, కూరగాయల కోసం మార్కెట్లో ఒకరి మీద ఒకరు పడి ఈ రోజు కి ఏదో సాధించా అన్న ఫీలింగ్ తో ఇంటికి వెళుతున్నారా?...
కరోనా నియంత్రణ చర్యలపై చర్చించడానికి విజయవాడ ఆర్అండ్బి కార్యాలయంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ, సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు...
పంది, కుక్క, పిల్లి, పాము, గుర్రం, గాడిద, గబ్బిలం, అలుగు మాంసంలో కరోనావైరస్ ఉంటుందట. వీటి మాంసం తినడం ద్వారా వాటిలో వున్న వైరస్ మనుషుల్లోకి సంక్రమించినట్టు...
ఒక్కరోజులోనే హౌస్ క్వారంటైన్ అప్లికేషన్ లో విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఐదు వేల మంది వివరాలను ఆంధ్ర ప్రదేశ్ పొందుపరిచారు. మరో 24 గంటల్లో 20 వేల మంది వివరాలను నమోదు చేయనున్న పోలీసులు.
కడప జిల్లాలో కరోనా కలకలం రేపింది. రెండు రోజుల పాటు జమ్మలమడుగులో మకాం వేసిన రాజస్థాన్కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల రాజస్థాన్ నుంచి రైలులో కడప జిల్లా ఎర్రగుంట్లలో దిగిన అతను..
యద్ధం కొనసాగుతోంది. మౌనంగా.. ఐక్యంగా, కలిసి పనిచేయాల్సిన తరుణం ఇది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఆరు లక్షల మంది కరోనా వైరస్ బారిన పడగా.. 27వేల మంది మరణించారు. కాబట్టి...
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రార్థనల పేరిట సమావేశాలు వద్దని మత పెద్దలు ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేలా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ' టెస్ట్, ట్రేస్, ఐసోలేట్ అండ్ ట్రీట్’ అనే మంత్రాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలని ఉపరాష్ట్రపతి అన్నారు
భారత దేశంలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రాలు ఉమ్మడిగా పోరాడుతున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 14 వరకూ దేశం మొత్తం లాక్ డౌన్. ప్రజలకు భయపడకండి మేమున్నాం అని ప్రభుత్వాలు ధైర్యం చెప్తున్నాయి.