English | Telugu
వేదపారాయణం చేస్తున్న పురంధేశ్వరి!
Updated : Apr 18, 2020
వేదాలతోనే సమాజం చైతన్యవంతం కాగలుగుతుందని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది. భారతీయ జీవన విధానాలు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను చాటిచెప్పేవి, సమ సమాజ నిర్మాణానికి దిశా నిర్దేశం చేసేవి నాలుగు వేదాలే. కమలం వికసించిన తీరు ఎంతగా మనలో దివ్య అనుభూతి కలిగిస్తుందో అదే అనుభూతి సామ వేదం ద్వారా మనకు లభిస్తుందట.
లాక్డౌన్ సమయంలో బయటికి వెళ్ళకుండా ఆధ్మాత్మికత పెంచుకోవడమే కాదు ఇంట్లోని పిల్లలకు వాటి యొక్క ప్రాధాన్యతను బోధించి నేర్పించాల్సిన అవసరం వుంది. అందుకు శ్రీమతి దగ్గుబాటి పురధరేశ్వరి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.