English | Telugu
సచిన్ పైలట్ ను డిప్యూటీ సీఎం, రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవుల నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది.
భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రమవుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం ప్రకటించిన వివరాల ప్రకారం నిన్న ఒక్క రోజులో 29,429 మందికి కొత్తగా కరోనా సోకింది.
"అర్చక పురోహితులు లేని గ్రామాలు నేడు మనకు దర్శనమిస్తున్నాయి. ఇది చాలా బాధాకరం. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కూడా మత మార్పిడి మాఫియా చెలరేగి పోతుంది. సామ, దాన, బేద, దండోపాయాలతో మత మార్పిడి చేస్తున్నారు" అని...
ఆన్ లైన్ క్లాసులను ఎంచుకున్న విదేశీ విద్యార్థులు అమెరికాని విడిచి స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందేనంటూ ఇటీవల ట్రంప్ సర్కార్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఐతే వైద్య నిపుణుల సమాచారం ప్రకారం 60 ఏళ్ల పై బడిన వృద్ధుల కు కరోనా సోకితే కోలుకోవడం కొంతవరకు కష్టం.
సీఎం కేసీఆర్ 11 రోజులు కనిపించకుండా పోవడంపై అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జూన్ 29న సచివాలయాన్ని కూల్చొద్దని తాము కోర్టుకు వెళ్లామని...
మనం బయటికి ఎక్కడికి వెళ్లినా ముందుగా వెదికేది ఆర్వో ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ కోసమే. ఐతే తాజాగా జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్ జి టి) ఆర్వో ప్యూరిఫైయర్లను ఈ సంవత్సరం చివరిలోగా పూర్తిగా బ్యాన్ చేసేలా నోటీసులు ఇవ్వాలని...
ఇటీవల 108 వాహనాలను ఏపీ సీఎం వైఎస్ జగన్ ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇవి సరైన సమయానికి రావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పంజా విసురుతూ లక్షలాది మందికి సోకుతున్న కోవిద్ 19 వైరస్ ను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ సరైన మార్గమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. మూడురోజుల్లోనే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు లక్ష కు పైగా పెరగడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య తొమ్మది లక్షలు దాటింది.
కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రష్యా నుండి ఒక చల్లని వార్త అందింది.
రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ పై కాంగ్రెస్ అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. డిప్యూటీ సీఎం పదవితో పాటు రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవి నుంచి ఆయనను తప్పిస్తున్నట్టు వెల్లడించింది.
ఇందు కాదు అందు కాదు ఎందెందు చూసినా అందందు కలదు.. అన్న విధంగా కరోనా ప్రపంచంలోని అన్ని మూలలకు వ్యాపిస్తోంది. జనసామర్ద్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే కాదు జైళ్లలోనూ సోకింది.
ఇండియా జనాభా లో యువతరం 34 శాతం. దీంతో ప్రపంచం లోని మల్టి నేషనల్ కంపెనీలన్నీ అటు మ్యాన్ పవర్ కోసం ఇటు తమ బిజినెస్ డెవలప్ చేసుకోవడం కోసం ఇండియాను టార్గెట్ చేస్తున్నాయి. ఐతే కొంత మంది యూత్ మాత్రం...
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడ. రెండున్నర చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో జనాభా దాదాపు పదిలక్షలు. అంతా వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి వెతుకుంటూ వచ్చిన వారే.
2020 ని స్తంభింపచేసిన కరోనా వైరస్ ను అరికట్టడానికి మరికొద్దిరోజుల్లో వ్యాక్సిన్ వస్తుంది అంటూ మాస్క్ కట్టుకుని మరీ ఎదురుచూస్తున్నాం. ఎప్పుడెపుటడు వ్యాక్సిన్ వస్తుందా..