English | Telugu
ఆర్వో ప్యూరిఫైయర్లను బ్యాన్ చేయండి.. ఎన్ జి టి కీలక ఆదేశాలు
Updated : Jul 14, 2020
ఆర్వో ప్యూరిఫైయర్ల పనితీరును ముందుగా ఒక నిపుణుల కమిటీ పరిశీలించింది. అవి నిబంధనల ప్రకారం లేవనీ, వాటి ద్వారా ప్యూరిఫై అయిన నీటిలో మినరల్స్ ఉండట్లేదని ఆ బృందం తేల్చింది. దీంతో మినరల్స్ లేని నీటిని తాగితే ప్రజలు అనారోగ్యాల బారిన పడతారని ఆ కమిటీ స్పష్టం చేసింది. ఒక లీటర్ నీటిలో TDS 500 మిల్లి గ్రాముల కంటే తక్కువ ఉండకూడదని కూడా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఎన్ జి టి కేంద్రానికి డిసెంబర్ 31 వరకూ టైమ్ ఇవ్వడంతో అప్పటిలోగా ఆర్వో ప్యూరిఫైయర్ల పై బ్యాన్ అమల్లోకి తేవాల్సి ఉంటుంది.