English | Telugu
తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేనంత పొలిటికల్ హీట్ పుట్టించిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ముగిసినా.. ఆ సెగ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. హోరాహోరీ పోరు సాగిన దుబ్బాకలో ఎవరూ గెలుస్తారన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
కొత్త ఇసుక పాలసీకి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కొత్త ఇసుక పాలసీ ప్రకారం అన్ని రీచులను ఒకే సంస్థకు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. సబ్ కమిటీ నివేదిక మేరకు నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డుపై తిరిగినప్పుడే దేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చినట్లని మహాత్మగాంధీ అప్పట్లో చెప్పారు. ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చి ఏడు దశాబ్దాలు అయినా దేశంలో పరిస్థితులు మాత్రం మారలేదు.
పోలీసులంటే లాఠీ ఊపుకుంటూ జనాన్ని భయపెట్టే వాళ్ళే కాదు.. కష్టాల్లో ఉన్న సాటి మనిషికి అండగా నిలబడేవాడు కూడా అని నిరూపించాడు ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్. అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో బాబ్జి ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు.
మన దేశంలో చలికాలం ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకుండానే కరోనా వ్యాప్తి తీవ్రమవుతోంది. ఇప్పటికే పలు ఉత్తరాది రాష్ట్రాలలో కేసులు భారీగా పెరుగుతున్నాయి.
అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల బరిలో నిలిచిన భారతీయ సంతతి నేతలకు భిన్న ఫలితాలు వచ్చాయి. కొందరు గెలిచి సత్తా చాటితే.. మరికొందరు కొద్ది తేడాతో ఓటమి పాలయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలో లేకపోయినా, ఆయన ఫార్ములాను అందరూ అనుసరిస్తున్నట్లున్నారు. విచారణ సంస్థలను చేతిలో పెట్టుకుని, తనకు సరిపడని రాష్ట్రాలపై కేసుల సవారీ చేస్తున్న, బీజేపీ సర్కారు దూకుడుకు...
డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఇంతకు ముందు ఎవరూ సాధించని రికార్డును స్వంతం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించారు. అమెరికా చరిత్రలో ఏ అధ్యక్ష అభ్యర్థికీ రానన్ని పాపులర్ ఓట్లను సంపాదించుకుని...
వింటర్ సీజన్ మొదలవడంతో దేశంలో త్వరలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది... జాగ్రత్తగా ఉండండి అంటూ ఇటు నిపుణులు, అటు కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెల్సిందే.
తెలంగాణలో పార్టీ బలోపేతానికి కొత్త ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ప్రయత్నిస్తున్నారు. అన్ని వర్గాల నేతలతో ఆయన టచ్ లో ఉంటూ అందరిని యాక్టివ్ చేస్తున్నారు.
ఏపీలో ఉద్యోగుల సంఘాల స్వామి భక్తిని చూసి.. పరాయి రాష్ర్టాల పాలకులు ఈర్ష్యతో కుళ్లుకుంటున్నారట. అలాంటి నాయకులు తమ రాష్ట్రంలో లేనందుకు, రోజుకు డజనుసార్లు తీరికూర్చుని బాధపడుతున్నారట.
అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తుది దశకు వస్తున్న సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు..
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో అధికార వైసీపీ బీసీల సమావేశాలు నిర్వహించింది. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞత చెబుతూ ఈ సమావేశాలు జరిగాయి.
కేంద్ర ప్రభుత్వంపై పోరాటం తీవ్రతరం చేశారు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్. పంజాబ్కు గూడ్స్ రైళ్లను నిలిపేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన ధర్నాకు దిగారు.
దుబ్బాక ఉప ఎన్నికలో మళ్లీ టీఆర్ఎస్కే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈసారి గత ఎన్నికలో కంటే సగం మెజారిటీ తగ్గనుంది. గత ఎన్నికలో రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్..