English | Telugu
మొన్న దుబ్బాక... ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్. తెలంగాణలో బీజేపీ దూసుకుపోతోంది. వరుస విజయాలతో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఎవరూ ఊహించని అద్భుతాలు జరిగాయి. ఎల్బీనగర్ జోన్ లో కమలం ప్రభంజనం వీచింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ దారుణ వైఫల్యం చెందింది. కేవలం 2 డివిజన్లను మాత్రమే గెలుచుకుంది. ఉప్పల్, ఏఎస్రావునగర్ లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు గులాబీ పార్టీకి దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు. సొంతంగానే రెండోసారి జీహెచ్ఎంసీపై పాగా వేయాలన్న కారు పార్టీకి ఊహించని ఫలితాలు వచ్చాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల తుది ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీల నడుమ పోరు నువ్వానేనా అన్నట్టుగా సాగింది. గత ఎన్నికల్లో 99 డివిజన్లలో గెలిపొందిన టీఆర్ఎస్..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ఎన్నికల ఫలితాలు వస్తున్న కొద్దీ హైదరాబాద్ లోని టీఆర్ఎస్ ముఖ్య నేతలకు ఓటర్లు ఏ రేంజ్ లో షాక్ ఇచ్చారో అర్ధమవుతోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలోకి అధికారులు సెల్ఫోన్ లను నిషేధించారు. అయితే ఎంఐఎం పార్టీకి చెందిన నేత కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్తో రావడం తీవ్ర కలకలం రేపింది.
కొద్ది వారాల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధం అవుతుందని నిపుణులు గట్టి నమ్మకంతో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలోని కరోనా వైరస్ పరిస్థితులపై శుక్రవారంనాడు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ జాబితాలో నల్గొండ పట్టణానికి చెందిన కోణం సందీప్(25) స్థానం దక్కించుకున్నాడు. హెల్త్కేర్ సెక్టార్ కు సంబంధించి వినూత్న రీతిలో వైద్య, ఆరోగ్య సేవలందిస్తున్నందుకు గాను అతడికి ఈ గుర్తింపు లభించింది.
మహారాష్ట్రలో సోలాపూర్ జిల్లాలోని పరితేవాడి గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్ సిన్హ్ డిసేల్ (32) ఒక మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలైన మొత్తం 1,926 పోస్టల్ బ్యాలట్ ఓట్లలో దాదాపు 40 శాతం చెల్లకుండా పోయాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిలో కొంతమంది...
జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్లో అనేక చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఒక చోట పోలైన ఓట్ల కంటే బాక్సులో తక్కువ ఓట్లు ఉండగా..
అధికారంలో ఎవరు ఉన్నా వారిని కాకాపట్టే వారు ఎపుడూ ఉంటూనే ఉంటారు. అయితే ఇటువంటి కాకా రాయుళ్ల తో జాగ్రత్తగా ఉన్న నాయకులు ప్రజల ఇబ్బందుల గురించిన నిజాలు తెలుసుకుంటూ తమ పాలనను సజావుగా సాగేలా చూసుకుంటారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల తొలి ఫలితాలపై హీరోయిన్ కంగన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుంటోందని ఆమె ట్వీట్ చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటగా లెక్కిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ దూసుకుపోయింది. మెజార్టీ డివిజన్లలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ అభ్యర్థులకు లీడ్ వచ్చింది.