English | Telugu
2023లో తెలంగాణలో బీజేపీదే అధికారమన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ విజయాన్ని కేసీఆర్, ఒవైసీ అడ్డుకోలేరన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై జాతీయ మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి...
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. జగన్ సర్కార్ కు మరోసారి షాకిచ్చారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.
దుబ్బాక అసెంబ్లీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఢీలా పడిన తెలంగాణ కాంగ్రెస్ లో ప్రక్షాళనకు హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో..
దేశంలో బీజేపీ మినహా అన్ని పార్టీల్లో కుటుంబ పాలన ఉందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ప్రధానిగా నరేంద్ర మోడీ వచ్చాక అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ ఇచ్చారన్నారు.
దుబ్బాకలో కారుకు ధూంధాంగా దెబ్బేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీకి గ్రేటర్ ఝలక్ ఇచ్చింది. ఇప్పుడు నాగార్జున సాగర్ పై నజర్ పెట్టింది బీజేపీ. మూడునాలుగు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ...
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేపు(ఆదివారం) ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు నేతలను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
టీఆర్ఎస్ నేతలు భయపడినట్లే జరిగిందా? ధరణి వెబ్ సైటే కారుకు బ్రేకులు వేసిందా? లాండ్ రెగ్యులరైజేషన్ స్కీమే కమలానికి బూస్ట్ ఇచ్చిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
జనసేన ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీ మద్దతుగా నిలుస్తున్న రాపాక వరప్రసాద్ మరో అడుగు ముందుకేశారు. తమ కుమారుడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితం వచ్చింది. ఎవరి అంచనాలకు అందకుండా హంగ్ ఏర్పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాలేదు.
తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా చర్చగా మారిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుహ్యా ఫలితాలు సాధించింది బీజేపీ. ఒక రకంగా జీహెచ్ఎంసీలో సాఫ్రాన్ స్ట్రైక్ జరిగిందనే చెప్పుకోవాలి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణాలో కాషాయ జెండా ఎగరేయాలని తహతహలాడుతున్న బీజేపీ దుబ్బాక ఉపఎన్నిక, జిహెచ్ఎంసి ఎన్నికలలో సాధించిన వరుస విజయాలతో మరింత దూకుడు పెంచింది.
'శత్రువులు ఎక్కడో ఉండరు.. కూతుళ్ళ రూపంలో మన ఇంట్లోనే ఉంటారు' అని 'అఆ' సినిమాలో రావు రమేష్ అంటాడు. ఇప్పుడు ఇదే డైలాగ్ ని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ టీఆర్ఎస్ అభ్యర్థి మరోలా అనుకుంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో సొంత బలంతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనుకున్న టీఆర్ఎస్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. 2016 లో జరిగిన ఎన్నికలలో ఒక్క సీటుతో సెంచరీ మిస్ అయిన టీఆర్ఎస్..
దేశం మొత్తం ప్రస్తుతం బీజేపీ హవా నడుస్తున్న సంగతి తెల్సిందే. దాదాపుగా ఎన్నికలు జరిగిన ప్రతి చోటా బీజేపీ తన సత్తా చాటుతూ వస్తోంది. అయితే తాజాగా మహారాష్ట్ర శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీకి గట్టి షాక్ తగిలింది.
తెలుగు వన్ ఎగ్జిట్ పోల్ అంచనా మరోసారి నిజమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారన్న దానిపై తెలుగు వన్ ఇచ్చిన అంచనా నూటికి నూరు శాతం అక్షర సత్యమైంది.