English | Telugu
తెలంగాణ రైతుల సమస్యలను పట్టించుకోకుండా ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ భారత్ బంద్ లో పాల్గొనడం విడ్డూరంగా ఉందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్.
కరోనా, సుశాంత్ సింగ్ రాజ్పుత్, హాథ్రస్ అత్యాచారం, షాహిన్బాగ్ అల్లర్లు, రైతుల నిరసన.. ఇవి ఈ ఏడాది ట్విటర్లో ఎక్కువ చర్చనీయాంశమైన అంశాల జాబితాలో నిలిచాయి.
అన్నదాతల అలుపెరగని పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగొస్తున్నట్లు కనిపిస్తోంది. వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేసేందుకు మోడీ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
రాజకీయ వ్యూహాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను దిట్టగా చెప్పుకుంటారు. కొన్ని సార్లు ఆయన ఎత్తులు విఫలమైనా ఎక్కువ సార్లు ఆయన సక్సెస్ అయ్యారనే చెబుతారు.
అనంతపురం జిల్లాలోని మూడు రిజర్వాయర్లకు ఏపీ సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో ముట్టాల, దేవరకొండ, తోపుదుర్తి రిజర్వాయర్ల అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి భూమిపూజ చేశారు.
ఏపీ సీఎం జగన్ పై బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్ను నియంత అయిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్తో పోలుస్తూ విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు.
ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయని అయితే వాటిని అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు చేసారు.
ఏలూరులో ప్రబలుతున్న వింత రోగంపై ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. వందల సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నందున ఏలూరులో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. వర్చువల్ ద్వారా కొత్త పార్లమెంట్ శంకుస్థాపనకు హాజరవుతానని లేఖలో కేసీఆర్ వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో నిలిచిపోయిన నేరెడ్మెట్ డివిజన్ ఫలితం వెల్లడైంది. 668 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు.
నియంతృత్వ పాలన సాగిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రిపై రైతులు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా పేరుతో ఓ నకిలీ ట్వీట్ వైరల్ గా మారింది. భారతదేశ ప్రధానమంత్రిపై ఒబామా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ఆ పోస్టు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
రిపోర్టర్ ను బండ బూతులు తిట్టిన పటాన్ చెరు టీఆరెఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది.
భారతదేశం మొత్తం ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. గత 9 నెలలుగా దేశం లోని ప్రతి ఒక్కరిని భయ పెడుతున్న కరోనా మహమ్మారిని అంతమొందించే వ్యాక్సిన్ ఈ డిసెంబర్ 25 నుండి భారత్ లో అందుబాటులోకి రానుంది.
ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన ప్రపంచపు అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో పలువురు భారతీయ వనితలకూ చోటు దక్కింది. ప్రపంచంలోనే 100 మంది అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో...