Jayam serial : నిజం తెలుసుకున్న ప్రీతీ.. ఆ పట్టీలు చూసి గంగ షాక్!
ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -109 లో......రుద్ర, పారు పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం తెలిసి.. గంగ షాక్ అవుతుంది. రుద్రతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తుచేసుకుంటుంది. మరొకవైపు మన ప్లాన్ సక్సెస్ అయిందని ఇషిక, వీరు మాట్లాడుకుంటారు. అసలు ఈ ఐడియా శకుంతల అత్తయ్యకి ఇచ్చి మంచి పని చేసామని ఇషిక అంటుంది. వెనకాల నుండి ప్రీతి వచ్చి మీరు ఐడియా ఇచ్చారా ఎందుకు ఇలా చేశారని వాళ్ళపై కోప్పడుతుంది.