పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగులు

 

ఏపీలో తొమ్మిది మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్‌కో ఎండీగా నాగలక్ష్మీ, ఆర్‌ & బీ డైరెక్టర్‌గా ప్రశాంతి, ఎక్సైజ్‌ డైరెక్టర్‌గా శ్రీధర్‌, సీఆర్డీఏ అడిషనల్‌ కమిషనర్‌గా భార్గవ్‌, స్టాంప్స్‌ & రిజిస్ట్రేషన్స్‌ ఐజీగా అంబేద్కర్‌, కృష్ణా జిల్లా జేసీగా నవీన్‌, ఖాదీ గ్రామీణ పరిశ్రమల సీఈవోగా కట్టా సింహాచలం, నెల్లూరు జిల్లా జేసీగా వెంకటేశ్వర్లు, ఎస్‌ఈసీ కార్యదర్శిగా మల్లికార్జున్‌ నియమిస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu