ఢీ ఫినాలే నుంచి ప్రియమణి, శేఖర్ మాస్టర్ని తప్పించిన మల్లెమాల.. అసలేం జరిగిందంటే!
బుల్లితెరపై వచ్చే టీవీ షోలలో ఢీ షోకి ఉండే క్రేజే వేరు. ఇందులో డ్యాన్సర్స్ వేసే స్టెప్పులకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఢీ జోడీలో ప్రదీప్ మాచిరాజు యాంకర్, జడ్జ్ లుగా ప్రియమణి, శేఖర్ మాస్టర్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు రిలీజైన ప్రోమోలో శేఖర్ మాస్టర్, ప్రియమణి కనపడలేదు. దీంతో ఇప్పుడు అందరూ దీనిపై ఆసక్తిగా చర్చిస్తున్నారు...