Eto Vellipoyindhi Manasu : ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. అ కండిషన్ ఏంటి?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -41లో.. మాణిక్యం ఇంటికి సీతాకాంత్ తన తల్లి శ్రీలత, మరదలు శ్రీవల్లిని తీసుకొని వస్తాడు. వాళ్ళు రావడం చూసిన రామలక్ష్మి, సుజాత, ధన ముగ్గురు వెళ్లి రిసీవ్ చేసుకుంటారు. అప్పుడే మాణిక్యం వచ్చి సుజాతపై అరుస్తుంటే.. అందరు షాక్ అవుతారు. వాళ్ళు ఫ్యామిలీతో వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళని ఫ్యామిలీతో రిసీవ్ చేసుకోవాలి కదా అని మాణిక్యం అంటాడు.