English | Telugu
అభిజిత్, ప్రాగీ జైస్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం "మిర్చి లాంటి కుర్రాడు". రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జైనాగ్ దర్శకత్వం వహిస్తున్నారు.
"జులాయి" చిత్రం తర్వాత అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు నిన్న హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
శ్రీనివాస్ అవసరాల, వాసు, హరుష్, ధన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం "చందమామలో అమృతం". గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందిస్తున్నాడు.
"లవ్లీ" తర్వాత ఆది, శాన్వి జంటగా నటిస్తున్న తాజా చిత్రం "ప్యార్ మే పడిపోయానే". రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కె.కె.రాధామోహన్ నిర్మాత.
నరేష్, ఆమని, మంచు లక్ష్మీ, కృష్ణుడు, చైతన్య కృష్ణ, రిచా పనాయ్, కిషోర్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన తాజా చిత్రం "చందమామ కథలు".
అల్లు అర్జున్ నటించిన "రేసుగుర్రం" చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగు, మలయాళం భాషలలో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
"స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" చిత్రంతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైన బ్యూటీ ఆలియా భట్. ఈ అమ్మడు తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులర్ అయ్యింది.
రాంచరణ్ హీరోగా మరో చిత్రం తెరకెక్కనుంది. దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించే ఈ చిత్రం ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లనుంది.
బుల్లితెర నటి విజయరాణి పలువురు జూనియర్ ఆర్టిస్టులను మోసం చేసి రూ.10 కోట్ల వరకు నొక్కేసి పారిపోయిన విషయం అందరికి తెలిసిందే. అయితే విజయరాణిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.
అప్పట్లో విజయశాంతి నటించిన "ప్రతిఘటన" చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఇపుడు ఛార్మి కూడా అలాంటి పోరాటమే చేస్తుంది.
సునీల్ హీరోగా "భక్త కన్నప్ప" అనే చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి దర్శకత్వంలో తెరకెక్కనున్న
అల్లరి నరేష్, పూర్ణ, భూమిక ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం "లడ్డుబాబు". ప్రముఖ దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 18న విడుదల చేయనున్నారు.
బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు నటించిన "హృదయ కాలేయం" ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే సంపూ నటిస్తున్న రెండవ చిత్రం "కొబ్బరిమట్ట".
బాలయ్య "లెజెండ్" సినిమాలో విలన్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న జగపతి బాబు మరోసారి విలన్ గా కనిపించబోతున్నాడు. రామ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో "పండగ చేస్కో" అనే చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే.
సాయిధరమ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "రేయ్". ఎప్పటి నుంచో విడుదల కాకుండా వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా, తెలుగులో కాకుండా కరేబియన్ లో విడుదల కాబోతుంది.