English | Telugu
రవితేజ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "పవర్". హన్సిక, రెజీనా హీరోయిన్లు. ఇటీవలే చెన్నై హార్బర్ లో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో పది రోజులపాటు ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు.
"లక్ష్యం" వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత గోపీచంద్, శ్రీవాస్ ల కాంబినేషన్ లో మరో కొత్త చిత్రం తెరకెక్కబోతుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు నేడు హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ పెద్ద ప్రమాదం నుండి తప్పించుకుంది. ఈ అమ్మడు ప్రస్తుతం "ఏక్ విలన్" అనే చిత్రంలో నటిస్తుంది. ఇందులో భాగంగా బైక్ రైడ్ సన్నివేశంలో పాల్గొన్నది.
బాలకృష్ణ నటించిన "లెజెండ్" సినిమా విజయోత్సవ కార్యక్రమాన్ని నిన్న హైదరాబాదులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. చిత్ర బృందానికి బాలకృష్ణ జ్ఞాపికలను అందజేసారు. అనంతరం జగపతి బాబు మాట్లాడుతూ...
బాలకృష్ణ నటించిన "లెజెండ్" సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించి, కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇటీవలే విజయ యాత్ర ముగించుకొని వచ్చింది. నిన్న విజయోత్సవాన్ని హైదరాబాదులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
శ్రీ హీరోగా నటించిన తాజా చిత్రం "గలాట". ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇందులో నేను లవ్ గురుగా కనిపిస్తాను.
అభిజిత్, ప్రాగీ జైస్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం "మిర్చి లాంటి కుర్రాడు". రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జైనాగ్ దర్శకత్వం వహిస్తున్నారు.
"జులాయి" చిత్రం తర్వాత అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు నిన్న హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
శ్రీనివాస్ అవసరాల, వాసు, హరుష్, ధన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం "చందమామలో అమృతం". గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందిస్తున్నాడు.
"లవ్లీ" తర్వాత ఆది, శాన్వి జంటగా నటిస్తున్న తాజా చిత్రం "ప్యార్ మే పడిపోయానే". రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కె.కె.రాధామోహన్ నిర్మాత.
నరేష్, ఆమని, మంచు లక్ష్మీ, కృష్ణుడు, చైతన్య కృష్ణ, రిచా పనాయ్, కిషోర్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన తాజా చిత్రం "చందమామ కథలు".
అల్లు అర్జున్ నటించిన "రేసుగుర్రం" చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగు, మలయాళం భాషలలో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
"స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" చిత్రంతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైన బ్యూటీ ఆలియా భట్. ఈ అమ్మడు తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులర్ అయ్యింది.
రాంచరణ్ హీరోగా మరో చిత్రం తెరకెక్కనుంది. దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించే ఈ చిత్రం ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లనుంది.
బుల్లితెర నటి విజయరాణి పలువురు జూనియర్ ఆర్టిస్టులను మోసం చేసి రూ.10 కోట్ల వరకు నొక్కేసి పారిపోయిన విషయం అందరికి తెలిసిందే. అయితే విజయరాణిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.