English | Telugu
"బూచోడు" అంటే టైటిల్ తో ఇటీవలే ఓ చిత్రం ప్రారంభమయింది. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు జగదీష్. అయితే శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జగదీష్ నగరం నుంచి సింహపురి కాలనీ
అసలే ఎండాకాలం. ఈ ఎండలతో పాటు రాష్ట్రంలో ఎన్నికల వేడి ఎక్కువయ్యింది. ఈ తరుణంలో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి "ప్రతినిధి" వచ్చేస్తున్నాడు. నారా రోహిత్ హీరోగా ప్రశాంత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం "ప్రతినిధి".
హీరోయిన్ సంజన ఇటీవలే కన్నడంలో "అగ్రజ" అనే చిత్రంలో నటించింది. ఇందులో సంజన చాలా అశ్లీల సన్నివేశాలలో కనిపించింది. అయితే ఈ విషయంపై సంజన స్పందిస్తూ..."ఈ సినిమాలో నేను కొన్ని అశ్లీల దృశ్యాల్లో నటించినట్లు చూపించారు. కానీ నేను అలాంటి సన్నివేశాల్లో నటించలేదు.
"స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" చిత్రంతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆలియా భట్ తనకు కాబోయే వాడికి ఉండవలసిన లక్షణాలను తెలిపింది.
బాలీవుడ్ టాప్ హీరోలలో అమీర్ ఖాన్ ఒకరు. అమీర్ సరసన నటించాలని ప్రతీ ఒక్క హీరోయిన్ అనుకుంటుంది. ఎందరికో దక్కని ఈ అదృష్టం హీరోయిన్ కంగనా రనౌత్ కి దక్కింది.
నాగచైతన్య, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం "ఒక లైలా కోసం". విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
ఓటు విలువను తెలిపే విధంగా అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "భూత్ నాథ్ రిటర్న్స్". ఈ చిత్రాన్ని రాష్ట్రపతి భవన్ లో ఇటీవలే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు.
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రియురాలు, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను ఇసుక తుఫాను ముంచెత్తాలని చూసిందట. ఈ అమ్మడు ప్రస్తుతం "ఎన్ హెచ్ 10" అనే చిత్రంలో నటిస్తుంది.
హీరోయిన్ అమలా పాల్, దర్శకుడు విజయ్ లు గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం అందరికి తెలిసిందే. విజయ్ వచ్చాక అన్ని విషయాలు చెప్తాను అని ప్రకటించిన అమలా వివాహం త్వరలోనే జరగనుందని తెలిసింది.
"స్వామి రారా" చిత్రం తర్వాత నిఖిల్, స్వాతి జంటగా నటిస్తున్న చిత్రం "కార్తికేయ". వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ...
అల్లు అర్జున్, శృతిహాసన్ జంటగా నటించిన తాజా చిత్రం "రేసుగుర్రం". ఇందులో "సినిమా చూపిస్త మావా.." అనే పాటలో వీళ్ళిద్దరూ డాన్సులతో చింపేసారు. బన్నీకి ధీటుగా శృతి కూడా డాన్సులు చేసింది.
కృష్ణవంశీ దర్శకత్వంలో రాంచరణ్, కాజల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం "గోవిందుడు అందరివాడేలే". ఇటీవలే కన్యాకుమారి, పొలాచ్చిలలో చిత్రీకరణ జరిపారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం "రేసుగుర్రం". ఇటీవలే విడుదలై మంచి ఘనవిజయాన్ని సాధించింది.
రాజశేఖర్ ప్రస్తుతం రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న "పట్టపగలు" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత తమిళ రీమేక్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.
"ఆనంద్" చిత్రంతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న రాజా వివాహం ఈనెల 25న అమృత విన్సెంట్ తో జరగనుంది. చెన్నై నుంగంబాక్కంలోని సెయింట్ థెరిసా చర్చిలో సాయంత్రం ఐదు గంటలకు క్రిస్టియన్ సంప్రదాయంలో