English | Telugu
తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులతో నేరుగా మాట్లాడాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ లో వారితో సమావేశం కానున్నారు.
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రధాన నగరాల్లో కిలో ఉల్లిగడ్డ 100 రూపాయలు దాటి పలుకుతోంది. ఈ పరిణామం పేద, మధ్య తరగతి ప్రజలపై పెను ప్రభావం చూపిస్తోంది.
సంక్షేమం, సమగ్రాభివృద్ధి రాష్ట్ర ప్రగతి రథానికి రెండు చక్రాలు ఇవే. కానీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తిగా సంక్షేమంపైనే దృష్టి పెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
శంషాబాద్ ప్రాంతం వరుస హత్యలతో అట్టుడుకుతోంది. ప్రియాంక రెడ్డి దారుణ హత్యను మరువక ముందే హైదరాబాద్ శివార్లలో మరో ఘోరం జరిగింది. 35 ఏళ్ల మహిళను దుండగులు తగులబెట్టారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశు వైద్యురాలి అత్యాచారం హత్య కేసు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అఘాయిత్యానికి పాల్పడే క్రమంలో అత్యంత ఘోరంగా ప్రవర్తించారు...
ప్రశ్నిస్తాను అంటూ ట్విట్టర్ ను వజ్రాయుధంలా వాడుకుంటూ వాడీవేడీ ట్వీట్లతో ప్రత్యర్థి రాజకీయపక్షాలకు పవన్ కల్యాణ్ వేడి పుట్టించారు. ముఖ్యంగా సాధారణ ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ ట్వీట్లతో....
తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాలకు చరమ గీతం పాడే విధంగా సంస్థ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఆర్టీసీ గుర్తింపు యూనియన్ టీఎంయూ కార్యాలయానికి బస్ భవన్ అధికారులు...
విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేల జాడ అంతగా కనిపించడం లేదు. ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు బయటకు వచ్చేందుకు కూడా మొహమాటపడుతున్నారు. వారికి జనాలు అవసరం లేదా...
హిందుత్వ పునాదులు.. మరాఠా రిజర్వేషన్ ల డిమాండ్లతోనే 1966 లో మహారాష్ట్రలో శివసేన ఆవిర్భవించింది. కరుడు గట్టిన హిందూ వాదంతోనే మరాఠాల కోటలో కాంగ్రెస్ కు ఎదురు నిలిచారు...
నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం కేసు కలకలం రేపింది. హైదరాబాద్ నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మౌనిక అనే యువతి అదృశ్యమై 3 రోజులు గడుస్తున్నా...
మన దేశ భద్రతకు మరో తిరుగులేని అస్త్రం దొరికింది. శతృదేశాల నుండి అడ్డదారుల్లో చొరబడే టెర్రరిస్టుల ఆటలను ఇక సాగనివ్వకుండా చేయనుంది. ఏ చిన్న కదలికనైనా ఇట్టే కనిపెట్టేస్తుంది.
ప్రియాంకా రెడ్డి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితులు అందరూ దొరికారు. మరికాసేపట్లో వారందరిని మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు సైబరాబాద్ పోలీసులు.
మాదాపూర్ లోని హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు ఉన్న మెట్రో రూట్ లో రైళ్ళు ఈరోజు ప్రారంభమయ్యాయి. మంత్రులు కేటీఆర్, అజయ్ కుమార్ మెట్రో మార్గాన్ని ప్రారంభించారు.
అర్థరాత్రి అమ్మయిలు బయట తిరిగిన రోజే స్వాతంత్రం వచ్చినట్లు అని గాంధీ గారు చెప్పారు. సాయంత్రం పూట.. చీకటి పడుతుంది అంటే చాలు అమ్మాయిని బయటకు పంపడానికి...
కరీంనగర్ జిల్లాలో చొప్పదండి నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశంగానే నిలుస్తాయి. అక్కడి ప్రజాప్రతినిధులు ఒకరి పై ఒకరు చేసుకునే...